కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన ఘోష్ కమిషన్ పేరుతో ఉద్యమనేత కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ప�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ము�
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అన్ని అనుమతులిస్తూ అప్పటి కేంద్ర జల్శక్తి మంత్రి ఉమాభారతి లేఖ రాశారని..కానీ కేసీఆర్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు సైట్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనదని హరీశ్రావు కొనియాడారు. ఆదివారం అసెంబ్లీ చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాళేశ్వరం ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్.. ఎందుకంటే మంచిగా కాలమై.. మంచిగా వర్షాలు కురిస్తే ఎస్సారెస�
కాళేశ్వరంపై ఇచ్చింది చెత్త రిపోర్టు, చిత్తు కాగితం అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్!! విచారణ ముసుగులో మా హక్కుల్ని కాలరాశారు అందుకే తప్పుడు రిపోర్టుపై కోర్టు తలుపుతట్టినం కోర్టు ముందు నిలబడదన�
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముఖ్యమంత్రి సహా ఏడుగురు మంత్రులు హరీశ్రావు ప్రసంగానికి 30 సార్లు అడ్డుతగిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతున్న సందర్భంలో హరీశ్రావు ఏకాగ్రతను దెబ్బతీసి, సబ్జెక్టు దారి మళ