హనుమకొండలోని కాకతీయ జూపార్క్లో నేటి నుంచి రాయల్ బెంగాల్ టైగర్స్, అడవి దున్నలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. డిసెంబర్ 2న హైదరాబాద్ నెహ్రూ జూపార్కు నుంచి రెండు పులులు కరీనా-శంకర్, 20 రోజుల క్రితం
వన్యప్రాణుల జాబితా నుంచి కోతులను తొలగించారని, కాబట్టి జనావాసాల్లో వీటి బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ‘జూస్ అండ్ పార్క్ అథారిటీ ఆఫ్ తెల�
నగరంలోని జూపార్కులో త్వరలో పెద్దపులి సంద డి చేయనుంది. ఈ మేరకు హంటర్రోడ్డులోని కాకతీయ జూపార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం రూ. 60లక్షల వ్యయంతో ప్రత్యేకమైన ఎన్క్లోజర్ సిద్ధం �
ప్రేమ చాలా పవిత్రమైంది. ఆ ప్రేమ మనుషుల్లోనే కాదు.. ప్రతి జీవరాశిలోనూ కనిపిస్తుంది. కాకపోతే.. ఆ భావ వ్యక్తీకరణ విధానం ఒక్కో వాటిలో ఒక్కో విధంగా ఉంటుంది.
వరంగల్, హనుమకొండ, కాజీపేట నగర ప్రజలు, జంతు ప్రియులను కాకతీయ జూ పార్కు అలరించనుంది. హంటర్ రోడ్డులోని జూపార్లోకి రెండు కొత్త జంతువులు, ఒక పక్షి ప్రత్యక్షం కానుంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస�