కృష్ణా నదిపై మొత్తం ఆరు నూతన ప్రాజెక్టులు సర్వేకు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో తెలంగాణకు హక్కుగా ర�
జూరాలకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బుధవారం మధ్యాహ్నం 8 గేట్లు తెరిచి 42,940 క్యూసెక్కులు దిగువనకు వదిలారు.
జూరాల| జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల జలాశయానికి 10 వేల క్యూసెక్కుల నీరు �
నారాయణపూర్ డ్యాం 8 గేట్లు ఎత్తివేత నేటి సాయంత్రానికి జూరాలకు జలాలు మహబూబ్నగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూరాలకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఇన్ఫ్లో 14,300 క్యూసెక్కులు అవుట్ఫ్లో 20,747 ధరూర్/అయిజ/ శ్రీశైలం, జూన్ 11: కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద రాక మొదలైంది. సుంకేసుల నుంచి 4,412 క�
వరద ప్రవాహం| జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నా
కొనసాగుతున్న వరద| జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద న�
నారాయణపూర్ నుంచి విడుదల చేసిన కర్ణాటక జూరాలకు జలకళ.. జల విద్యుదుత్పత్తి షురూ ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/ ధరూరు, ఆత్మకూరు, మహబూబ్నగర్: ఎగువన కర్ణాటకలో నైరుతి ప్రభావం మొదలైంది. ఇద