గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోని జంగిల్ సఫారీ పార్కులోకి చొరబడిన చిరుత ఓ కృష్ణ జింకను చంపగా దీన్ని చూసి భయంతో షాక్కు గురైన మరో ఏడు కృష్ణ జింకలు కూడా మరణించాయి.
మండలంలోని ఎంసీసీ క్వారీలోగల అటవీ అందాలను వీక్షించేందుకు అధికారులు సఫారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి కుంటలు, వన్యప్రాణులు, దట్టమైన అటవీ ప్రాంతాన్ని తిలకించేందుకు దాదాపు 29 కిలో మీటర్ల మేర రైడ్కు అన్న
కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అ�
నాగర్కర్నూల్ జిల్లా నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్)లో సఫారీ యాత్ర ఆదివారం నుంచి పునఃప్రారంభిస్తున్నారు. జంతువుల సంతతి కోసం మూడు నెలల పాటు సఫారీ యాత్రను అటవీశాఖ నిలిపివేశారు
రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
Jungle Safari | నల్లమలనే కాదు.. పాలమూరు కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు సైతం సఫారీ టూర్కు కేరాఫ్గా మారనున్నది. పార్కు నుంచి ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వరకు సుమారు 13 కి.మీ. జంగల్ సఫారీ ప్రారంభంకాబోతున్నది. ఇందుకోసం అటవీ, �
జోహన్నెస్బర్గ్: రెండు ఆఫ్రికన్ ఏనుగులు ఘర్షణకు దిగాయి. దీంతో అడవిలోకి సఫారీకి వెళ్లిన పర్యాటకులు కొంత భయాందోళన చెందారు. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్, జంగిల్ సఫారీకి ఎంతో ప్రసిద్ధి. కాగా, ఇటీవల �