కాంగ్రె స్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 9న) సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై తెలం
ప్రాంతీయవాదంలో తమను ఇతర ప్రాంతాలవారు అణచివేస్తున్నారన్న ఆగ్రహం అడుగడుగునా కన్పిస్తుంది. తమ ప్రాంత సంస్కృతీ, సాంప్రదాయాలపై ఆత్మగౌరవంతో కూడిన అభిమానం ఉంటుంది. పాలకులు, వలసవాదులు చూపిస్తున్న వివక్షపై ని�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కవి �
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం. బాధ్యతాయుతమైన స్థాన�
ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా కవులు కలాలు ఝళిపించాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. పాట సజీవమైనదని, తెలంగాణ రావడానికి పాట ఎంతో తోడైందని చెప్పారు.