Cricket Tourney | నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది.
ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభలను విజయ వంతం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి పిలుపు నిచ్చారు.
గతేడాది ఎన్నికలం అనంతరం కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ సారి రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్త
రాజీ పడదగిన చిన్నపాటి గొడవలు, సమస్యల పరిష్కారానికి ‘కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలు’ చక్కటి వేదికగా నిలవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. గురువారం బోధన్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న మున్సిపల
ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, వనపర్తి కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు కలెక్టర్గా జగిత్యాల కలెక్టర్గా ఉన్న జి.రవి, వనపర్తి కలెక్టర్గా పాలమూరు అడిషినల్ క�
ఎదులాపురం, డిసెంబర్28: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమ విజయవంతానికి వైద్యాధికారులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి బీ మంజునాథ్ నాయక్ అన్నారు.