సింగరేణి సంస్థ రామగుండం - 3 డివిజన్ ఓపెన్ కాస్ట్ - 1 ప్రాజెక్టు డ్రాగ్ లైన్ సెక్షన్ ఉద్యోగులు ఔదార్యం చాటుకున్నారు. చేయి చేయి కలిపి... సహోద్యోగి కుటుంబంకు చేయూత అందించారు. గోదావరిఖని అశోక నగర్ కు చెందిన జహీద్ �
న్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావీద్ తాను విద్యబోధన చేస్తున్న పాఠశాలలో తన కుమారుడు నవీద్ రెహమాన్కు అడ్మిషన్ చేసి తోటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు.
3 Arrested In Kerala | కేరళకు చెందిన వ్యక్తి రష్యా ఆర్మీలో చేరాడు. ఉక్రెయిన్ యుద్ధంలో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి మరణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక బీజేపీలో చేరారు.