కడెం మండలంలోని లింగాపూర్కు చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండారపు శ్రీనివాస్.. దస్తురాబాద్ మండలంలోని మున్యాల్కు చెందిన యమునూరి రవీందర్లు 2023 సంవత్సరంలో మ�
KTR | దేశంకాని దేశానికి పోయి.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలై.. చిమ్మచీకట్లు కమ్ముకున్న తెలంగాణ బిడ్డల జీవితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త వెలుగులు నింపారు. విదేశీ జైలు గోడల మధ్య మగ్
కడెం మండలంలోని లింగాపూర్కు చెందిన నరేశ్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్.. దస్తురాబాద్ మండలంలోని మున్యాలకు చెందిన రవీందర్లు యే డాది క్రితం ఉపాధి కోసం మలేషియా వెళ్లా రు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్షోలతో బిజీగా మారగా, గులాబీ సైన్యం మాత్రం గెలుపే ధ్యేయంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నది.
రుయ్యాడి జనసంద్రమైంది. ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పీరీలను దర్శించుకోవడానికి బారులుదీరారు.