గద్వాలటౌన్, ఏప్రిల్ 27 : జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భజరంగ్దళ్ ఆధ్వర్యంలో స్వామి వారి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల�
వైద్య శాఖ మంత్రి ఈటలను కోరిన ఎమ్మెల్యే బండ్లగద్వాల, ఏప్రిల్ 27 : కర్ణాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం, అటు రాయలసీమకు, ఇటు కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న నడిగడ్డపై ఆ ప్రభావం పడే అవకాశం ఉన్నదని, అందుకే గద్వాల ద�
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 26: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కౌన్సిలర్ అంబిక తెలిపారు. పట్టణంలోని 16వ వార్డులో సోమవారం మున్సిపల్ సిబ్బందితో సోడియం హైపోక్�
నారాయణపేట, ఏప్రిల్ 26: ప్రజలు సివిల్ ఫిర్యాదులను కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ చేతన తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఫిర్యాదుల పెట్టెలో సోమవారం 4 ఫిర్యాదులు వచ్�
ధన్వాడ, ఏప్రిల్ 26: మండలంలోని కంసాన్పల్లిలో సోమవారం బీరప్ప బండారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐదేండ్లకోసారి నిర్వహించే బండారోత్సవానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి
భూత్పూర్, ఏప్రిల్ 26: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్విండో చైర్మన్ కదిరె అశోక్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోతులమడుగు, అన్నాసాగర్ గ�
పోలీసులను చూసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులుఘటనా స్థలంలో జేసీబీ, కారు స్వాధీనందేవరకద్ర రూరల్, ఏప్రిల్ 25: సులభంగా ధనం సంపాదించాలని కొందరు వ్యక్తులు అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. చివరికి అవ
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, ఏప్రిల్ 23 : రైతు కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. శుక్రవారం మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో అనారోగ్యంత�
17, 20వ వార్డుల్లో ట్రీ పార్కులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, ఏప్రిల్ 22: గతంలో ఏ ప్రభుత్వానికిరాని ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చి పురపాలక సంఘాల్లో ప్రతివార్డులో పార