గద్వాల అర్బన్, మే5: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి బుధవారం కొవిడ్ రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష�
కరోనాపై పోరు సాగిస్తున్న పల్లెలుస్వచ్ఛందంగా లాక్డౌన్లాక్డౌన్ తర్వాత తగ్గుతున్న కేసులుక్రమంగా ఇతర గ్రామాల్లోనూ లాక్ డౌన్మహబూబ్నగర్, మే 4(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): దేశమంతా కరోనా రక్కసి విలయతాం
ధన్వాడ, మే 4: అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వండంతోపాటు స్వయం ఉపాధి కోసం అనేక రకాల �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 4 : జడ్చర్ల మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో మన జిల్లా పోలీసు సిబ్బంది విశేషంగా పనిచేయడం, పలు సందర్భాల్లో సమయ స్ఫూర్తిగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ ఎస
భూత్పూర్, మే 3 : కరోనా సెకండ్ విస్తరిస్తు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని మండల ప్రాథమిక ఆరోగ్యాధికారి సంధ్యాకిరణ్మయి సూచించారు. సోమవారం ఆమె మా ట్లాడుతూ రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా ప�
కలిసికట్టుగా పట్టణాభివృద్ధికి కృషి చేద్దాంమాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిజడ్చర్ల, మే3: జడ్చర్ల మున్సిపాలిటీకి మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 23 వార్డులను కౌవసం చ�
స్కిన్లెస్ కిలో ధర రూ.120విత్ స్కిన్తో రూ.100వారం రోజుల్లోనే తగ్గిన ధరలుమహబూబ్నగర్, మే 2 : బాయిలర్ చికెన్ ధరలు కొం డ దిగి వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు బాగా తగ్గిపోవడంతో అగ్గువకే దొరుకుతున్నది. ప్
దేవరకద్ర రూరల్, మే1: రాష్ట్రంలో ప్రజల ప్రాణాలే ముఖ్యం.. దానికోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు భరించి వైద్యాన్ని అందిస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని డోకూరు సమీపంలోని కేజీ
చరిత్రకెక్కని చరిత్ర శ్రీ పూర్ణేలింగేశ్వర క్షేత్రంనదిఅగ్రహారంలో కొలువైనఎర్రబండ(ఎర్రగట్టు)పునరుద్ధరణ చేస్తున్న భక్తులుఅభివృద్ధి చెందుతున్న వైనగద్వాలటౌన్, మే1: గద్వాల సంస్థానం పాలనలోనే కాకుండా కళలల�
గండీడ్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజుగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నదని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గండీడ్ మండల కేంద్రంత�
అయిజ, ఏప్రిల్ 28 : నాగల్దిన్నె వంతెన నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పులికల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నాగల�
గద్వాల, ఏప్రిల్ 28 : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రా మానికి చెందిన నర్సమ్మ చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.24వేల చెక్కు ను బాధిత క�
విద్యుదాఘాతంతో వడ్డేపల్లి సబ్స్టేషన్ దగ్ధం మంటలార్పిన రెండు ఫైరింజన్లు సుమారు రూ.3 కోట్ల నష్టం 11 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా వడ్డేపల్లి, ఏప్రిల్ 28 : విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి సబ్స్టేషన్ దగ�