ఊట్కూర్, మే 19 : కరోనాను కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తున్నది. అయినా జనం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు. జిల్
మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో కిట్ ఏర్పాటుకరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షహౌస్ సర్జన్లు కొవిడ్ సేవకు ముందుకు రావాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగా�
అదనపు కలెక్టర్ రఘురామ్శర్మఆక్సిజన్ బెడ్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల,మే18: కరోనా రోగుల పట్ల వైద్యులు,సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా వారికి మెరుగైన వైద్య
జడ్చర్ల టౌన్, మే17 : పట్టణంలో 6వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. సోమవారం ఉదయం 6 నుం చి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనేందుకు ప్రప్రశాంతంగా లాక్డౌన్జలు బారులుతీరారు. 10 గంటల తర్వాత అన్ని రకా ల దుకా�
మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 17 : శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సమాజ శ్రేయస్సుకు పనిచేస్తున్న పోలీసు శాఖ పట్ల అభిమానంతో స హకారం అందించడం తమకు మరింత ఉత్సాహా న్ని ఇస్తుందని ఎస�
మిడ్జిల్, మే 16 : అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. సీఐ శివకుమార్, ఎస్సై జయప్రసాద్ కథనం మేరకు.. మిడ్జిల్ గ్రామానికి చెందిన బాల్రెడ్డి(46) మండలంలో�
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం గద్వాల, మే 15 : జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. గద్వాల, గట్టు, ధరూర్, మల్దకల్
మహబూబ్నగర్, మే 14 : బహుజన వర్గాలను రా జ్యాధికారానికి చేరువ చేసిన దార్శనికుడు బసవేశ్వరుడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జి ల్లా కేంద్�
టీబీ డ్యాంకు 168 టీఎంసీల వరదజూలై 20 నుంచే పంటలకు నీటి విడుదలతుంగభద్ర బోర్డు సమావేశంలో అధికారుల నిర్ణయంఅయిజ, మే 14 : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ప్రాజెక్టుకు 2021-22 ఏడాదికిగానూ 5.16 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుం�
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సెకండ్ వేవ్ కరోనా విస్తరిస్తున్నందున, లాక్డౌన్
గద్వాల, మే13 : రోజు రోజుకూ కరోనా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ వైపు అడుగులు వేసింది. అందరూ అనుకున్నట్లుగా కరోనా కట్టడికి ఏకైక మార్గం లాక్డౌన్ అని అన్ని వర్గాల నుంచి వస్తున్న వినతులు వస్తున్న సమ
పెద్దమందడి, మే 11 : మండలంలోని దొడగుంటపల్లి గ్రా మంలో బుధవారం ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వేను చేపట్టారు. కరోనా వ్యా ప్తి వేగంగా విస్తరించడంతో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఆరో �