పట్టణాలు, గ్రామాల్లోని నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలిఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, మే 23 : మిషన్ భగీరథ తాగునీటి పథకంలో భాగంగా శ్రీశైలం బ్య�
అదనపు కలెక్టర్ రఘురాం శర్మగద్వాల, మే 22 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జూన్ మొదటి వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రఘురాంశర్మ కొనుగోలు కేంద్రాల నిర్వాహక�
అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తున్న పోలీసులులాక్డౌన్ను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్, ఎస్పీ గద్వాల,మే 22: కరోనా కట్టడిలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో లాక్డౌన�
ఊట్కూర్, మే 21 : మండలంలోని పగిడిమర్రిలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు కొసాగుతున్నాయి. శుక్రవారం పనులను సర్పంచ్ సులోచన, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి పరిశీలించారు. జీపీ నిధు�
ఊట్కూర్, మే 21 : కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా గురువారం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచడం వల్ల ఆ సమయంలో మాత్రమే ప్రజలు తమ పనులు ముగించ
మండలాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలికలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్ మే 20 : కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాల�
భూత్పూర్, మే 20 : మండల కేంద్రంలోని సు దివ్య సీడ్స్ కంపెనీలో టాస్క్ఫోర్స్ కమిటీ గురువా రం తనిఖీ నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డులతోపాటు విత్తనాల స్టాక్ తదితర వాటిని పరిశీలించారు. అలాగే హెచ్టీ (కలుప�
ఊట్కూర్, మే 19 : కరోనాను కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తున్నది. అయినా జనం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు. జిల్
మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో కిట్ ఏర్పాటుకరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షహౌస్ సర్జన్లు కొవిడ్ సేవకు ముందుకు రావాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగా�
అదనపు కలెక్టర్ రఘురామ్శర్మఆక్సిజన్ బెడ్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల,మే18: కరోనా రోగుల పట్ల వైద్యులు,సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా వారికి మెరుగైన వైద్య
జడ్చర్ల టౌన్, మే17 : పట్టణంలో 6వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. సోమవారం ఉదయం 6 నుం చి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనేందుకు ప్రప్రశాంతంగా లాక్డౌన్జలు బారులుతీరారు. 10 గంటల తర్వాత అన్ని రకా ల దుకా�
మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 17 : శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సమాజ శ్రేయస్సుకు పనిచేస్తున్న పోలీసు శాఖ పట్ల అభిమానంతో స హకారం అందించడం తమకు మరింత ఉత్సాహా న్ని ఇస్తుందని ఎస�