మిడ్జిల్, మే 16 : అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. సీఐ శివకుమార్, ఎస్సై జయప్రసాద్ కథనం మేరకు.. మిడ్జిల్ గ్రామానికి చెందిన బాల్రెడ్డి(46) మండలంలో�
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం గద్వాల, మే 15 : జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. గద్వాల, గట్టు, ధరూర్, మల్దకల్
మహబూబ్నగర్, మే 14 : బహుజన వర్గాలను రా జ్యాధికారానికి చేరువ చేసిన దార్శనికుడు బసవేశ్వరుడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జి ల్లా కేంద్�
టీబీ డ్యాంకు 168 టీఎంసీల వరదజూలై 20 నుంచే పంటలకు నీటి విడుదలతుంగభద్ర బోర్డు సమావేశంలో అధికారుల నిర్ణయంఅయిజ, మే 14 : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ప్రాజెక్టుకు 2021-22 ఏడాదికిగానూ 5.16 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుం�
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సెకండ్ వేవ్ కరోనా విస్తరిస్తున్నందున, లాక్డౌన్
గద్వాల, మే13 : రోజు రోజుకూ కరోనా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ వైపు అడుగులు వేసింది. అందరూ అనుకున్నట్లుగా కరోనా కట్టడికి ఏకైక మార్గం లాక్డౌన్ అని అన్ని వర్గాల నుంచి వస్తున్న వినతులు వస్తున్న సమ
పెద్దమందడి, మే 11 : మండలంలోని దొడగుంటపల్లి గ్రా మంలో బుధవారం ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వేను చేపట్టారు. కరోనా వ్యా ప్తి వేగంగా విస్తరించడంతో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఆరో �
మూసాపేట, మే 10 : చెరువుకు ప్రధాన పాటు వచ్చే కాల్వ తొలగింపుపై మండలంలోని నందిపేట గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. పాటుకాల్వను పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్, ఎంపీడీవోతోపాటు పలువురు ప్రజ�
నవాబ్పేట, మే9: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో హమాలీలు మూడు రోజుల నుంచి చేస్తున్న సమ్మెతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే…మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఎనిమిది రోజుల క్రి�
జెడ్పీటీసీ రాజశేఖర్కేటీదొడ్డి, మే 8 : రాష్ట్రంలోని పేదలు పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ బలంగా అనుకున్నారని, అందుకే క్రిస్మస్, బతుకమ్మ, రంజాన్ పండుగలకు కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నా
కరోనా కట్టడికి పలు గ్రామాలుఓవైపు పోలీసుల అవగాహన.. మరోవైపు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్కట్టడిలో అప్రమత్తమవుతున్న ప్రజలు గద్వాల, మే 8 : కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పల్లెలు, ప�