భూత్పూర్, మే 20 : మండల కేంద్రంలోని సు దివ్య సీడ్స్ కంపెనీలో టాస్క్ఫోర్స్ కమిటీ గురువా రం తనిఖీ నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డులతోపాటు విత్తనాల స్టాక్ తదితర వాటిని పరిశీలించారు. అలాగే హెచ్టీ (కలుపు నివారణ) పరీక్షలు నిర్వహించినట్లు ఏడీఏ యశ్వంత్రావు తెలిపారు. ప త్తి విత్తనాల్లో నాణ్యత లోపించకుండా చూడటంతోపాటు నాణ్యమైన విత్తనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ఏవో లు మురళీధర్, రాజేందర్ అగర్వాల్, ఎస్సై భాస్కర్రెడ్డి, శాస్త్రవేత్త వేమారెడ్డి పాల్గొన్నారు.భూత్పూర్, మే 20 : మండల కేంద్రంలోని సు దివ్య సీడ్స్ కంపెనీలో టాస్క్ఫోర్స్ కమిటీ గురువా రం తనిఖీ నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డులతోపాటు విత్తనాల స్టాక్ తదితర వాటిని పరిశీలించారు. అలాగే హెచ్టీ (కలుపు నివారణ) పరీక్షలు నిర్వహించినట్లు ఏడీఏ యశ్వంత్రావు తెలిపారు. ప త్తి విత్తనాల్లో నాణ్యత లోపించకుండా చూడటంతోపాటు నాణ్యమైన విత్తనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ఏవో లు మురళీధర్, రాజేందర్ అగర్వాల్, ఎస్సై భాస్కర్రెడ్డి, శాస్త్రవేత్త వేమారెడ్డి పాల్గొన్నారు.