17, 20వ వార్డుల్లో ట్రీ పార్కులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, ఏప్రిల్ 22: గతంలో ఏ ప్రభుత్వానికిరాని ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చి పురపాలక సంఘాల్లో ప్రతివార్డులో పార
జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేషన్జీనారాయణపేట టౌన్, ఏప్రిల్ 21: పారిశుధ్య కార్మికులకు అన్యాయం జరిగినా, అధికారులు గానీ, కాంట్రాక్టర్గానీ వేధింపులకు గురి చేసినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు
అయిజ, ఏప్రిల్ 20 : మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య ఉప కేంద్రాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 18, 4 వవార�
ధరూర్, ఏప్రిల్ 20: సీడ్ డ్రిల్ వ్యవసాయ పద్ధతిలో రైతులు వరిసాగు చేస్తే వ్యయం తగ్గించుకోవచ్చని డీఏవో గోవింద్ నాయక్ అన్నారు. మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సీడ్ డ్రిల్ వ్�
గద్వాల, ఏప్రిల్ 20 : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరానికి చేపపిల్లల పెంపకానికి కొత్తగా పాండ్స్ నిర్మాణానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శృతిఓఝా కోరారు. కలెక్టరేట్లో మత్స్యశాఖ కమి�
మూసాపేట, ఏప్రిల్ 19: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ సూచించారు. మండలంలోని దాసరిపల్లి, వేముల, నందిపేట, కొమిరెడ్డిపల్లి గ్
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణయ్యదేవరకద్ర రూరల్, ఏప్రిల్ 19: కరోనా వైరస్ రెండో దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధి
మక్తల్ రూరల్, ఏప్రిల్ 19 : రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని పంచదేవ్పాడ్లో వరి కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్�
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 18 : జీకే మాస్టర్ షో టోకాన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ రూర ల్ మండలంలోని కోడూర్ గ్రామంలో కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. వివిధ విభాగాల్ల�