అభివృద్ధి పనులపై బేధాభిప్రాయాలుఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదువిచారణ చేపట్టిన డీఎల్పీవోనవాబ్పేట, ఏప్రిల్ 17 : గ్రామాభివృద్ధిలో ఒకరికొకరు సహకరించుకొని ముందుకు సాగాల్సిన ప్రజాప్రతినిధులు గతేడాది ను
అక్రమ తరలింపును అడ్డుకున్న పలువురు రైతులుఒకరిపై కత్తితో దాడి చేసిన వ్యాపారులుజిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న రైతుమిడ్జిల్ మండలం వాడ్యాల్లో ఘటనమిడ్జిల్, ఏప్రిల్ 16 : ఇసుక మాఫియా బరితెగించింది. దు�
కేంద్ర బీసీ సంక్షేమ సాధికారిక కమిటీ సభ్యుడు ఆచారి తల్లోజునారాయణపేట టౌన్, ఏప్రిల్ 16 : ప్రభుత్వాలు అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వెనుకబడిన తరగతులకు రావాల్సిన 27శాతం వాటా తప్పనిసరిగా ఇ �
కరోనా ప్రభావంతో పెరిగిన వినియోగంలాక్డౌన్ నుంచి నెట్ ఖర్చు రెట్టింపురోజంతా ఇంటర్నెట్ పైనే..ధన్వాడ, ఏప్రిల్ 15 : ఈ ఊరు ఆ ఊరు అని తేడా లే కుండా నేడు ఎటు చూసినా ప్రజలు ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. ప్రధానం
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
సీఈవో విజయనాయక్మల్దకల్ ఏప్రిల్ 10: కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, తరచూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని సీఈవో విజయనాయక్ ప్రజలకు సూచించా రు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్య�
పల్లెప్రగతితో ఆదర్శంగా.. రూ.66.25 లక్షలతో వివిధ పనులు అభివృద్ధిలో దూసుకెళ్తున్న పంచాయతీ అలంపూర్/అయిజ, ఏప్రిల్ 10 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. పల్లె లు బాగుంటేనే దేశం అ భివృద్ధి చెందుతుందనే భావనతో సీఎం క
శ్రీశైలం ఏప్రిల్ 7 : శ్రీశైల మహా క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో విభూధిమఠం రుద్రాక్షమఠం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం అత్యంత పురాతనమైన శాసనాలు బండపరుపుపై బయటపడిన�
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్వీసీకి హాజరైన కలెక్టర్, జిల్లా అధికారులుమహబూబ్నగర్, ఏప్రిల్ 6: ప్రజలు కరోనా బారిన పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 6 : కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని కలెక్ట�
గ్రేడింగ్ చేసి ముంబైకి ఎగుమతికొల్లాపూర్ మామిడితోటల్లోనే మకాంనేరుగా తోటలనే కొన్న దళారులుఈ ఏడాది తగ్గిన దిగుబడి,ధరటన్ను మామిడి ధర రూ.65వేలుకల్వకోలు తోటల నుంచి సెర్ప్ కొనుగోలు కొల్లాపూర్, మార్చి 29: దేశ�