జిల్లాస్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీఎస్పీ రంజన్ రతన్కుమార్గద్వాల న్యూటౌన్, మే 30: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలు, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను విక్రయిస్తున్న వారిపై ప్రత్యే�
అదనపు కలెక్టర్ సీతారామారావురెండు మిల్లులకు నోటీసులుమూసాపేట, మే 28 : రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రై స్మిల్లర్లు తీసుకోకుంటే కేసు న మోదు చేయాలని సివిల్ సప్లయ్ డీ ఎం జగదీశ్ను అదనపు కలెక్టర్ స
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 27: ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిందని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం లాక్డౌన్ లో భాగంగా జిల్లా �
ఉప్పునుంతల,మే 26: మండలంలోని గ్రామాల్లో చేపట్టిన ఫీవర్ సర్వేను వైద్య సిబ్బంది పక్కాగా నిర్వహించాలని డివిజన్ వైద్యాధికారి శ్రీధర్ సూచించారు. మండలంలోని సదగోడులో క్షేత్రస్థాయిలో సిబ్బంది చేపట్టిన ఫీవర్
అయిజ/రాజోళి, మే 25 : కరోనా కట్టడికిగానూ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, ప్రజలు ఉదయం పది గంటల వరకే ఇండ్లకు చేరుకోవాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ సూచించారు. మంగళవారం అయిజ మున్సిపాలిటీతోపాటు వెంకటా
పంట వ్యర్థాలతో యువతకు ఉపాధి పవర్ప్లాంట్కు తరలింపు టన్నుకు రూ.1500 ఎంతో మందికి ఉపాధి ప్రతిరోజూ ట్రాక్టర్కు ఆరుగురు కూలీలు అవసరం ఉండగా ఒక్కో కూలీకి రూ.300 చెల్లిస్తున్నారు. ఉదయం 10 నుంచి 2గంటలలోపే పనులు పూర్త�
నారాయణపేట, మే 24 : ఇంటింటి సర్వేకు వచ్చే సిబ్బందికి కొవిడ్ లక్షణాలు ఉన్న వారు వివరాలు అందజేయాలని కౌన్సిలర్ జొన్నల అనిత కోరారు. సోమవారం పట్టణంలోని 2వ వార్డులో ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే �
ఎక్కడికక్కడ వాహనాలు సీజ్నిబంధనలు పాటించని ఫార్మా కంపెనీ బస్సులుజడ్చర్లలో లాక్డౌన్ అమలును పరిశీలించిన ఎస్పీ వెంకటేశ్వర్లుజడ్చర్లటౌన్, మే 24 : లాక్డౌన్ నేపథ్యంలో సోమవారం జడ్చర్ల పట్టణంలో పోలీసులు
జిల్లా కేంద్రంలో లాక్డౌన్ను పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 23 : కరోనా సమయంలో అత్యవసర వైద్యసేవలకు తప్పా ఎవరూ అనవసరంగా బయటికి రావొద్దని, లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని
పట్టణాలు, గ్రామాల్లోని నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలిఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, మే 23 : మిషన్ భగీరథ తాగునీటి పథకంలో భాగంగా శ్రీశైలం బ్య�
ఊట్కూర్, మే 21 : మండలంలోని పగిడిమర్రిలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు కొసాగుతున్నాయి. శుక్రవారం పనులను సర్పంచ్ సులోచన, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి పరిశీలించారు. జీపీ నిధు�
ఊట్కూర్, మే 21 : కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా గురువారం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచడం వల్ల ఆ సమయంలో మాత్రమే ప్రజలు తమ పనులు ముగించ