పెద్దమందడి, మే 11 : మండలంలోని దొడగుంటపల్లి గ్రా మంలో బుధవారం ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వేను చేపట్టారు. కరోనా వ్యా ప్తి వేగంగా విస్తరించడంతో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఆరో �
మూసాపేట, మే 10 : చెరువుకు ప్రధాన పాటు వచ్చే కాల్వ తొలగింపుపై మండలంలోని నందిపేట గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. పాటుకాల్వను పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్, ఎంపీడీవోతోపాటు పలువురు ప్రజ�
నవాబ్పేట, మే9: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో హమాలీలు మూడు రోజుల నుంచి చేస్తున్న సమ్మెతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే…మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఎనిమిది రోజుల క్రి�
గ్రామంలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాసర్పంచుల సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్జడ్చర్ల, మే7: సెకండ్వేవ్లో కరోనా మహమ్మారి విస్తురిస్తున్న నేపథ్యంలో జడ్చర్ల మండలం నసరుల్లాబాద్ గ్ర�
మూసాపేట(అడ్డాకుల) మే 7: ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి డ్రైఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నట్లు జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ తెలిపారు. మండలంలోని నిజాలాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మె
పెబ్బేరు నుంచి బెంగుళూరుకు మామిడిపండ్లుపంట నుంచి నేరుగా వినియోగదారునికి సరఫరాఓ యువరైతు వినూత్న ఆలోచనపెబ్బేరు రూరల్, మే6: పెబ్బేరుకు చెందిన ప్రవీణ్కుమార్రెడ్డి బున్యాదిపురం శివారులో 17ఎకరాల్లో తలకం�
మక్తల్ టౌన్, మే 6 : పేదలకు సీఎం రిలీఫ్ఫండ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాలు, పట్టణానికి చెంద
20ఏండ్లకు అనుగుణంగా మాస్టర్ప్లాన్ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, మే 5: దేశంలోనే మోడల్ ప్లాన్ సిటిగా మహబూబ్నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్
గద్వాల అర్బన్, మే5: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి బుధవారం కొవిడ్ రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష�
కరోనాపై పోరు సాగిస్తున్న పల్లెలుస్వచ్ఛందంగా లాక్డౌన్లాక్డౌన్ తర్వాత తగ్గుతున్న కేసులుక్రమంగా ఇతర గ్రామాల్లోనూ లాక్ డౌన్మహబూబ్నగర్, మే 4(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): దేశమంతా కరోనా రక్కసి విలయతాం
ధన్వాడ, మే 4: అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వండంతోపాటు స్వయం ఉపాధి కోసం అనేక రకాల �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 4 : జడ్చర్ల మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో మన జిల్లా పోలీసు సిబ్బంది విశేషంగా పనిచేయడం, పలు సందర్భాల్లో సమయ స్ఫూర్తిగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ ఎస
భూత్పూర్, మే 3 : కరోనా సెకండ్ విస్తరిస్తు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని మండల ప్రాథమిక ఆరోగ్యాధికారి సంధ్యాకిరణ్మయి సూచించారు. సోమవారం ఆమె మా ట్లాడుతూ రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా ప�
కలిసికట్టుగా పట్టణాభివృద్ధికి కృషి చేద్దాంమాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిజడ్చర్ల, మే3: జడ్చర్ల మున్సిపాలిటీకి మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 23 వార్డులను కౌవసం చ�