స్కిన్లెస్ కిలో ధర రూ.120విత్ స్కిన్తో రూ.100వారం రోజుల్లోనే తగ్గిన ధరలుమహబూబ్నగర్, మే 2 : బాయిలర్ చికెన్ ధరలు కొం డ దిగి వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు బాగా తగ్గిపోవడంతో అగ్గువకే దొరుకుతున్నది. ప్
దేవరకద్ర రూరల్, మే1: రాష్ట్రంలో ప్రజల ప్రాణాలే ముఖ్యం.. దానికోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు భరించి వైద్యాన్ని అందిస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని డోకూరు సమీపంలోని కేజీ
చరిత్రకెక్కని చరిత్ర శ్రీ పూర్ణేలింగేశ్వర క్షేత్రంనదిఅగ్రహారంలో కొలువైనఎర్రబండ(ఎర్రగట్టు)పునరుద్ధరణ చేస్తున్న భక్తులుఅభివృద్ధి చెందుతున్న వైనగద్వాలటౌన్, మే1: గద్వాల సంస్థానం పాలనలోనే కాకుండా కళలల�
గండీడ్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజుగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నదని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గండీడ్ మండల కేంద్రంత�
అయిజ, ఏప్రిల్ 28 : నాగల్దిన్నె వంతెన నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పులికల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నాగల�
గద్వాల, ఏప్రిల్ 28 : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రా మానికి చెందిన నర్సమ్మ చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.24వేల చెక్కు ను బాధిత క�
విద్యుదాఘాతంతో వడ్డేపల్లి సబ్స్టేషన్ దగ్ధం మంటలార్పిన రెండు ఫైరింజన్లు సుమారు రూ.3 కోట్ల నష్టం 11 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా వడ్డేపల్లి, ఏప్రిల్ 28 : విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి సబ్స్టేషన్ దగ�
ఉండవెల్లి, ఏప్రిల్ 27 : రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటూ టీఆర్ఎస్ పార్టీ జెండా ప్రజలందరికీ అండగా నిలిచిందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మె�
సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డిమల్దకల్, ఏప్రిల్ 27 : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో అధ్యక్షుడు శేషంపల్లి తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ కా�
గద్వాలటౌన్, ఏప్రిల్ 27 : జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భజరంగ్దళ్ ఆధ్వర్యంలో స్వామి వారి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల�
వైద్య శాఖ మంత్రి ఈటలను కోరిన ఎమ్మెల్యే బండ్లగద్వాల, ఏప్రిల్ 27 : కర్ణాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం, అటు రాయలసీమకు, ఇటు కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న నడిగడ్డపై ఆ ప్రభావం పడే అవకాశం ఉన్నదని, అందుకే గద్వాల ద�
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 26: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కౌన్సిలర్ అంబిక తెలిపారు. పట్టణంలోని 16వ వార్డులో సోమవారం మున్సిపల్ సిబ్బందితో సోడియం హైపోక్�
నారాయణపేట, ఏప్రిల్ 26: ప్రజలు సివిల్ ఫిర్యాదులను కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ చేతన తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఫిర్యాదుల పెట్టెలో సోమవారం 4 ఫిర్యాదులు వచ్�