ధరూర్, ఏప్రిల్ 20: సీడ్ డ్రిల్ వ్యవసాయ పద్ధతిలో రైతులు వరిసాగు చేస్తే వ్యయం తగ్గించుకోవచ్చని డీఏవో గోవింద్ నాయక్ అన్నారు. మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సీడ్ డ్రిల్ వ్�
మూసాపేట, ఏప్రిల్ 19: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ సూచించారు. మండలంలోని దాసరిపల్లి, వేముల, నందిపేట, కొమిరెడ్డిపల్లి గ్
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణయ్యదేవరకద్ర రూరల్, ఏప్రిల్ 19: కరోనా వైరస్ రెండో దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధి
మక్తల్ రూరల్, ఏప్రిల్ 19 : రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని పంచదేవ్పాడ్లో వరి కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్�
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 18 : జీకే మాస్టర్ షో టోకాన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ రూర ల్ మండలంలోని కోడూర్ గ్రామంలో కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. వివిధ విభాగాల్ల�
అభివృద్ధి పనులపై బేధాభిప్రాయాలుఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదువిచారణ చేపట్టిన డీఎల్పీవోనవాబ్పేట, ఏప్రిల్ 17 : గ్రామాభివృద్ధిలో ఒకరికొకరు సహకరించుకొని ముందుకు సాగాల్సిన ప్రజాప్రతినిధులు గతేడాది ను
అక్రమ తరలింపును అడ్డుకున్న పలువురు రైతులుఒకరిపై కత్తితో దాడి చేసిన వ్యాపారులుజిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న రైతుమిడ్జిల్ మండలం వాడ్యాల్లో ఘటనమిడ్జిల్, ఏప్రిల్ 16 : ఇసుక మాఫియా బరితెగించింది. దు�
కేంద్ర బీసీ సంక్షేమ సాధికారిక కమిటీ సభ్యుడు ఆచారి తల్లోజునారాయణపేట టౌన్, ఏప్రిల్ 16 : ప్రభుత్వాలు అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వెనుకబడిన తరగతులకు రావాల్సిన 27శాతం వాటా తప్పనిసరిగా ఇ �
కరోనా ప్రభావంతో పెరిగిన వినియోగంలాక్డౌన్ నుంచి నెట్ ఖర్చు రెట్టింపురోజంతా ఇంటర్నెట్ పైనే..ధన్వాడ, ఏప్రిల్ 15 : ఈ ఊరు ఆ ఊరు అని తేడా లే కుండా నేడు ఎటు చూసినా ప్రజలు ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. ప్రధానం
సీఈవో విజయనాయక్మల్దకల్ ఏప్రిల్ 10: కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, తరచూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని సీఈవో విజయనాయక్ ప్రజలకు సూచించా రు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్య�
పల్లెప్రగతితో ఆదర్శంగా.. రూ.66.25 లక్షలతో వివిధ పనులు అభివృద్ధిలో దూసుకెళ్తున్న పంచాయతీ అలంపూర్/అయిజ, ఏప్రిల్ 10 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. పల్లె లు బాగుంటేనే దేశం అ భివృద్ధి చెందుతుందనే భావనతో సీఎం క