అలంపూర్, జూన్ 23 : ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించి అక్రమ నిర్మాణాలను ఆపాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ యం మేరకు బుధవార
మానవపాడు, జూన్ 21 : అడవులను తలపించేలా విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని జాతీయ రహదారిపై అదనపు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మా�
గద్వాల, జూన్ 21 : ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్
పథకాలను సద్వినియోగం చేసుకోవాలిరైతువేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డిగండీడ్, జూన్ 16 : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎ మ్మెల్యే మహేశ్రె�
ధరూర్, జూన్ 15 : సీఎం కేసీఆర్ రైతురాజ్యం నిర్మించే నిర్మాతగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అభివర్ణించారు. రైతుబంధు పథకం విడుదల సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద శ్రీనివాస్రెడ్డి ఏర్పాటు
మల్దకల్, జూన్ 15: హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు సిద్ధంగా ఉండాలని జెడ్పీ సీఈవో విజయనాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్ర�
గద్వాల, జూన్ 15 : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి, ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో రైతులకు గౌరవం పెరిగిందని మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడం
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 14 : జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో సోమవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్ అధ్యక్షతన నిర�
రాజాపూర్, జూన్ 14 : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీపీ సుశీల అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహార�
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, జూన్13: గద్వాల నియోజకవర్గంలోని రైతుల చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం ధరూర్ మం�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిమూసాపేట(అడ్డాకుల), జూన్ 11 : ఆపత్కాలంలో తోటి వారికి చేయూత అందించడం అభినందనీయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకులలో రెవెన్యూ సంస్థ ఆధ్వర