గద్వాల, జూలై 12: జిల్లాలో ఏర్పాటు చేసే పరిశ్రమల స్థాపనకు త్వరగా ప్రభుత్వ భూములు గుర్తించాలని రాష్ట్రప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ కలెక్టర్లకు ఆదేశించారు. సోమవారం గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్, నల�
దవాఖానల్లో ఉచితంగా 57 రకాల ఖరీదైన రక్త పరీక్షలు గంటలో 120 రక్త పరీక్షల నిర్ధారణ రెండు గంటల్లోనే రిపోర్టులు గద్వాల జిల్లాలో 30,256 మందికి పరీక్షలు, 51,327మంది నుంచి శాంపిల్స్ సేకరణమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 11: డబ
గద్వాలటౌన్, జూలై 5 : పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 27, 28, 21, 36, 31వ వార్డ�
ఉండవెల్లి, జూలై 4 : జాతీయ రహదారిపై నాటిన ప్రతిమొక్కకూ ట్రీగార్డు ఏర్పా టు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మానవపాడు, ఉండవెల్లి మండలాల పంచాయతీ �
ధరూర్, జూలై 4 : ఆధ్యాత్మిక జీవితంతో ప్రజలందరూ సుఖ శాంతులతో తులతూగాలంటే ప్రతిగ్రామంలో ఆలయం ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నూతన శివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే దంపతులు ఆ
గద్వాల, జూలై 4 : జిల్లా వ్యాప్తంగా వారం కిందట విస్తారంగా వర్షాలు కురువడంతో రైతన్నలు తమ నాగళ్లకు పదును పెట్టారు. తొలకరి పలకరింపుతో పుడమి తల్లి పులకించిపోగా రైతన్నలు కాడెద్దులతో ఏరువాక పండుగ అనంతరం జిల్లాల�
అదనపు కలెక్టర్ శ్రీహర్ష వడ్డేపల్లి, రాజోళి,అయిజలో పల్లెప్రగతి పనుల పరిశీలన వడ్డేపల్లి, జూలై3: పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమంలో అశ్రద్ధ చూపరాదని అదనపు కలెక్టర్ శ్రీహర్ష
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిజములమ్మ రిజర్వాయర్కు నీటి విడుదలగద్వాల అర్బన్, జూలై 1 : రైతులు సమన్వయంతో సాగు నీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రం�
జెడ్పీ చైర్పర్సన్ సరితమానవపాడు, జూలై 1: గ్రామాల్లో విరివిగా మొక్కలు పెంచి పల్లెలు పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. గురువారం మండలంలోని కలుకుంట్ల గ్రామంలో కొత్తగా నిర్మిస�
గద్వాల, జూన్ 24 : మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య మొక్కల పంచాయితీ కొనసాగుతున్నది. మొక్కలు కొనుగోలు చేసే సమయంలో అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్ల నుంచి ఇండెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత�
గద్వాల, జూన్ 24 : ఆర్డీఎస్లో మన వాటా 15.9 టీఎంసీలు ఉందని, అందులో చుక్క నీటిని కూడా వదులుకోమని జెడ్పీ చైర్పర్సన్ సరిత తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటిక�
గద్వాల, జూన్ 23 : జిల్లాలో పెండింగ్లో ఉన్న డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్షెడ్డు, శ్మశానవాటిక పనులు జూలై మొదటి వారంలోగా వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ శృతిఓఝా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. బుధవారం �
గద్వాల న్యూటౌన్, జూన్ 23 : పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ సూచించారు. నూతనంగా జిల్లాకు వచ్చిన ప్రొహిబిషనరీ ఎస్సైలకు బుధవారం జిల్లా ప్రధాన పో�