విత్తనాలు,ఎరువులు రైతులకు అందుబాటులో ఉండాలివీసీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిగద్వాల, జూన్ 7: వానకాలంలో రైతులు సాగుచేసే పం టల వివరాల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరం�
కలెక్టర్ హరిచందనధన్వాడ,జూన్ 7: కరోనాతో తల్లిదండ్రులు, భర్తలను కోల్పోయినవారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కలెక్టర్ హరిచందన అన్నారు. సోమవారం ధన్వాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కొవిడ్తో చని�
పాల్గొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దంపతులువిరాళంగా రూ.15లక్షల చెక్కు అందజేతభూత్పూర్, జూన్ 6 : మండలంలోని అన్నాసాగర్ గ్రా మంలో ఆదివారం ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ
ఇలా ఉంటే ఎలా..?రెండ్రోజుల్లో పూర్తి చేయాలిజెడ్పీ సీఈవో విజయనాయక్ మల్దకల్, జూన్ 5 : చెత్తా చెదారాన్ని డంపింగ్ యార్డు ఎదుట ఉంచడమేంటి..? వేరు చేయాలని తెలియదా..? ఇలా ఉంటే దుర్గంధంగా మారి అంటువ్యాధులు ప్రబలే అ�
వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్అలీముర్తుజా రిజ్విగద్వాల/అలంపూర్, జూన్ 4 : కరోనా వ్యాప్తిని అరికట్టి గ్రామాల్లో కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శ�
పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్మహబూబ్నగర్టౌన్, జూన్ 4: పాలమూరు విశ్వవిద్యాలయంలో పరిశోధనా కార్యకలాపాలను బలోపేతం చేయాలని పీయూ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. శుక్రవారం పీయూలో ఎగ్జిక్య
20బెడ్లకు సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటునేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, జూన్3: కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు బాదేపల్లి కమ్యూనిటీ దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ
మహబూబ్నగర్, మే 31 : లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు తమవంతు చేయూత అందిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ టీ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్మాదిగ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌ�