జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలంటే విలువైన ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీ
భుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు చదువుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా ప్రతి క్షణం కోచ్ చెప్పే టిప్స్ని పాటిస్తు ఉండాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అభ్యర్థులకు సూచించారు. శనివారం భెల్�
పెండ్లి అయి పిల్లలు పుట్టాక స్త్రీకి భర్త, పిల్లలే సర్వస్వం. పిల్లల ఎదుగుదలలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ క్రమంలో ఎన్నో కలలను చంపుకొంటారు. గొప్పగా ఎదిగే అవకాశాలను సైతం వదులుకొంటారు. కానీ, వివాహమై ఇద్
హైదరాబాద్కు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పల్లెలు దగ్గరైనా నేటికీ అక్కడ గ్రామీణ వాతావరణమే. అక్కడి యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాలను మధ�
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటించినందున మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ కోటా కింద దాదాపు 3,200 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఉచితంగా శిక్షణ అందించేందుకు రాష్ట్ర దివ్యాంగ సంక్షేమ శాఖ సమ�
పోటీ పరీక్షలు అనగానే నగరంలో అశోక్నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిమాయత్నగర్, నల్లకుంట లాంటి కొన్ని ప్రాంతాలు ఠక్కున గుర్తుకొస్తాయి. ఈ ప్రాంతాల్లో సివిల్స్, గ్రూప్-1, 2, 3, 4 కోసం �
ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాలకు నిరుద్యోగ యువత సన్నద్ధం అవుతుంది. కోచింగ్ తీసుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పీర్జాద�