సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆలోచన మేరకు ఆయన మోడల్ స్కూల్లో శనివారం పోలీస్ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ�
Government job fraud | లక్షలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే త్వరగా వచ్చేస్తుందని, కావాలంటే ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అంటూ ఒక అమాయకులను నమ్మబలికించి మోసం చేసే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు
241 మందిని మోసం చేసిన కిలాడీ జంట ముగ్గురిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు 21 లక్షలు, నకిలీ ఐడీకార్డు, రెండు కార్లు స్వాధీనం సుబేదారి (హనుమకొండ), నవంబర్ 23: ఉద్యోగాల పేరుతో 241 మంది నుంచి రూ.7 కోట్లకు పైగా వసూలు చే
స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ మోసం 14 మంది నుంచి రూ.1.68 కోట్లు వసూలు అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు సిటీబ్యూరో, అక్టోబరు 12(నమస్తే తెలంగాణ): పదోన్నతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్ప
కాచిగూడ,జూన్ 17: ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎల్లయ్య కుమారుడు జెర్రిపోతుల బాల్రాజు(42)వృత్తిరీత్యా ఆటో�
ఫేస్బుక్లో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలంటూ ఉన్న ప్రకటనను చూసి హబ్సిగూడకు చెందిన ఇద్దరు రూ. 2 లక్షలు మోసపోయారు. కాగ్నిజెంట్లో ఉద్యోగాలంటూ ఉన్న ఒక ప్రకటనను చూసిన హరిచరణ్.. తన స్నేహితుడితో కలిసి అందులో ఉన�
మోసపోయిన 90 మంది నిరుద్యోగులు జాగ్రత్త అంటున్న సైబర్ క్రైం పోలీసులు నగరానికి చెందిన ఓ యువకుడికి బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగం వచ్చింది.. అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది.. దానికి కట్టింది జస్ట్ రూ.10లక�
బిజినెస్ వీసా మీద పదేండ్ల కిందట ఇండియాకు వచ్చి పశ్చిమ ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ను సోమవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరా�
అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ న మ్మించి.. ఓ యువకుడికి రూ. 2.47 లక్షలు టోకరా వేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం జాబ్ పోర్టల్లో రెస్యూమ్ అప్లోడ్ చే శాడు. డాటాను సేకరిం�