దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మళ్లీ గాడినపడింది. గడిచిన నాలుగు నెలలుగా కస్టమర్లను కోల్పోయిన సంస్థ.. నవంబర్ నెలకుగాను కొత్తగా 12.1 లక్షల మంది వైర్లెస్ సబ్స్ర్కైబర్లు చేరారని టెలికం నియంత్రణ మండలి
టెలికం వినియోగదారులు మళ్లీ 120 కోట్లు దాటారు. ఏప్రిల్ నెల చివరినాటికి దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికం సబ్స్ర్కైబర్లు ఉన్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించిం
దేశవ్యాప్తంగా టెలికం సబ్స్ర్కైబర్లు అంతకంతకు పెరుగుతున్నారు. డిసెంబర్ 2023 నాటికి సబ్స్ర్కైబర్ల సంఖ్య 119 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గతేడాది అక్టోబర్ నెలలోనూ కొత్తగా 31.59 లక్షల మంది జియో నెట్వర్క్ను ఎంచుకున్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజా
టెలికం దిగ్గజాలు మొబైల్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో రిలయన్స్ జియో నెట్వర్క్ పరిధిలోకి 10 లక్షల మంది చేరగా, అదే భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ను 9.82 లక్షల మంది ఎంచుకున్నార