విలువైన వస్తువుల కనిపిస్తే కండ్లు కప్పి మాయం చేసే దొంగలుంటారు. కానీ కొన్ని ముఠాలు ఊహించని చోరీలకు పాల్పడుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఓ దొంగల ముఠా రోడ్డు రోలర్లను మాత్రమే ఎత్తుకెళ్తుంది.
ఖాళీ స్థలానికి సంబంధించిన యజమాని మృతి చెందినట్టు నకిలీపత్రాలు సృష్టించి, ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో కుత్బుల్లాపూర్ పూర్వ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగ
తనకంటూ..గుర్తింపు రావాలని.. లగ్జరీ జీవితాన్ని అనుభవించాలనే అత్యాశతో మాఫీయాకు తెరలేపేలా స్కెచ్ వేశాడు..అనుచరులనూ ఏర్పాటు చేసుకున్నాడు.. తనకున్న పరిచయంతో ఓ నాటు తుపాకీ.. వంద బుల్లెట్లను బీహార్ నుంచి కొనుగ
గాజులరామారంలో రెండు రోజల కిందట తుపాకీతో గాలిలో కాల్పులు జరిపిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి గాజులరామారంలోని ఎల్ఎన్ బార్ వద్ద ఓ మహిళ ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోయి�
Electric Scooty Battery | కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని చింతల్ భగత్సింగ్ నగర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి కాలి బూడిదైంది. బ్యాటరీ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ �