: ఇటీవల జేఈఈ మెయిన్1 ఫలితాల్లో ఆకాశ్ బైజూస్కు చెందిన 23 మంది విద్యార్థులు 99కి పైగా పర్సంటైల్ను సొంతం చేసుకొన్నట్టు సంస్థ రీజినల్ డైరెక్టర్ ధీరజ్మిశ్రా తెలిపారు.
జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి, సత్తా చా టారు. జాతీయంగా 20 మంది విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్ను సాధించగా, వారిలో ముగ్గురు మన విద్యార్
జేఈఈ మెయిన్-1లో నారాయణ విద్యాసంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు. నారాయణ విద్యార్థి ఎన్కే విశ్వజిత్ 100 పర్సంటైల్ సాధించాడని వెల్లడించారు.
జేఈఈ మెయిన్-1 (మొదటి సెషన్) పరీక్ష తేదీలు మళ్లీ మారాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో పేర్కొన్�