ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికార�
తాను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మనిషినని, ఆయన అను చరుడు కోన శ్రీకర్ రౌడీలు, జేసీబీలతో వచ్చి బెదిరించి ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధితులు వాపోయారు.
మూసీ వెంట పేదల ఆర్తనాదాలు ఒకవైపు కొనసాగుతుండగా, అధికారులు.. పేదల ఇండ్ల కూల్చివేతలను మరోవైపు కొనసాగిస్తున్నారు. హిమాయత్నగర్, సైదాబాద్ పరిధిలో మంగళవారం అధికారులు 150 ఇండ్లను నేలమట్టం చేశారు. వివిధ ప్రాంత
దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల �