క్రైం న్యూస్ | జిల్లాలోని కాటారం మండలం మేడిపల్లి 353- సి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మేడిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో చెంచు గిరిజనుల అభివృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ), అనంతపూర్కు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహక�
క్రైం న్యూస్ | జిల్లాకలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్ రాములు నివాసం వరంగల్ అర్బన్ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
లక్ష్మి బరాజ్ | జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి(మేడిగడ్డ) బరాజ్ గేట్లను బుధవారం సాయంత్రం ఇంజినీర్లు మూసివేశారు.
లక్ష్మీ బరాజ్ | జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ బరాజ్లో 10.884 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత ఇంజినీర్ అధికారులు వెల్లడించారు.
రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి బచ్చన్నపేట, జూన్ 15 : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు. వానకాలం రైతు బంధు డబ్బులు మంగళవారం రైతుల ఖా
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని రెగోండా మండలం రంగయపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తాటి చెట్టు నుంచి కింద ఓ గీతకార్మికుడు మృతిచెందాడు. మృతుడిని బండి కొమురెల్లి (65) గా గుర్తించారు. వర్షం క�
జయశంకర్ భూపాలపల్లి : కొవిడ్-19 పాజిటివ్గా తేలిన గ్రామస్తులు ఊరికి సమీపంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని తమ ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల�
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి (58 )సోమవారం కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
జడ్పీ సీఈవో శోభారాణిగణపురం, మే 18 : నర్సరీల్లోని మొక్కలను రక్షించుకోవాలని జడ్పీ సీఈవో శోభారాణి అన్నారు. మండలంలోని కర్కపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని మంగళవారం జడ్పీ సీఈవో
భూపాలపల్లి టౌన్, మే 18 : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫకీర్గడ్డకు చెందిన మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కరోనా కట్టడికి