క్రైం న్యూస్ | జిల్లాలోని మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి (58 )సోమవారం కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
జడ్పీ సీఈవో శోభారాణిగణపురం, మే 18 : నర్సరీల్లోని మొక్కలను రక్షించుకోవాలని జడ్పీ సీఈవో శోభారాణి అన్నారు. మండలంలోని కర్కపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని మంగళవారం జడ్పీ సీఈవో
భూపాలపల్లి టౌన్, మే 18 : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫకీర్గడ్డకు చెందిన మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కరోనా కట్టడికి
భూపాలపల్లిలో ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రకొవిడ్ బారిన పడ్డ పిల్లల కోసం సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి కొవిడ్ బారినపడిన పిల్లల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక�
కరీమాబాద్, ఏప్రిల్ 28 : టీఆర్ఎస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం 43వ డివిజన్లో పలువురు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు
కమలాపూర్, ఏప్రిల్ 5 : కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగానని పుల్ల కరుణాకర్ అన్నారు. ఇటీవల కరుణాకర్ అడిషనల్ ఎస్పీ నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉద్యోగోన�
డిమాండ్ ఉండడంతో రైతుల్లో ఆసక్తిరూరల్ జిల్లాలో 380 ఎకరాల్లో సాగుఅనుకూలిస్తున్న నల్లరేగడి నేలలుప్రస్తుతం చేతికందే దశలో తెల్లజొన్నలుసహజంగా మాగిజొన్నను వర్షాకాలంలో సాగు చేస్తారు. కానీ, ఈ సారి జిల్లాలోని
డీఎంహెచ్వోలు అప్పయ్య, సుధార్సింగ్ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ములుగురూరల్, ఏప్రిల్ 2 : జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం 847 మందికి కరోనా పరీక్షలు ని
భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 2 : యేసుక్రీస్తు చూపిన సత్యమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సుభాష్కాలనీ బేతెస్థ చర్చి పాస్టర్ రాజవీరు అన్నారు. గుడ్ప్రైడేను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని స�
కలెక్టర్ కృష్ణ ఆదిత్య భూపాలపల్లి రూరల్, మార్చి 31: రైతు వేదికల ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ
భూపాలపల్లి, మార్చి 31: భూపాలపల్లి జిల్లాలో ఏఆర్ అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సదానందరెడ్డి బుధవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సదానందరెడ్డి 1991లో హైదరాబాద్ స�