జయశంకర్ భూపాలపల్లి : లక్ష్మీ(మేడిగడ్డ)బరాజ్కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదీ జలాలు వచ్చి బరాజ్తో చేరుతుండగా నీటి ప్రవాహం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం బరాజ్లో 7.25 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 59,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్