పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్రెడ్డిగణపురం, మే 1 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్రెడ్డి అన్నారు. మండలంలోని బస్వరాజుపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ధా
జనగామ రూరల్, ఏప్రిల్ 30 : రైతుల సౌకర్యార్థమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ మేకల కలింగరాజు అన్నారు. మండలంలోని యశ్వంతాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు �
దేవరుప్పుల, ఏప్రిల్ 30 : కరోనా కష్టకాలంలో కూలి పనులే ఉపాధినిస్తున్నాయని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించిన సీఈవో మండల పరిషత్ కార్యాలయంల�
రెండు సంవత్సరాలుగా తప్పుడు లెక్కలుసూపర్వైజర్తో పాటు పలువురి పాత్రపై అనుమానాలుఆడియో రికార్డులతో వ్యవహారం వెలుగులోకి..జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 29 (నమస్తేతెలంగాణ) : జిల్లాలోని మరో కాటన్ మిల్లులో ని
కరీమాబాద్, ఏప్రిల్ 28 : టీఆర్ఎస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం 43వ డివిజన్లో పలువురు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపేదలకు రంజాన్ కిట్ల పంపిణీజయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ము స్లింలకు అండగా ఉంటుందని, వారి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్66వ డివిజన్లో టీఆర్ఎస్కు కుల సంఘాల మద్దతు హసన్పర్తి, ఏప్రిల్ 27 : పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 66వ డివిజన్ �
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషినెక్కొండ, ఏప్రిల్ 27: న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగించే విధంగా సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నా రు. మంగళవా
రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్14వ డివిజన్లో ప్రచారంకాశీబుగ్గ, ఏప్రిల్ 26 : ఎస్ఆర్నగర్లోని అర్హులందరికీ డబుల్బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామని, ఖాళీ స్థలం ఉన్న వారికి ఇల్ల్లు నిర్మించు�
మంత్రి కొప్పుల ఈశ్వర్..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలిఎమ్మెల్యే నన్నపునేని నరేందర్42, 33వ డివిజన్లలో ప్రచారంకరీమాబాద్, ఏప్రిల్ 26 : టీఆర్ఎస్తోనే అభివృద్ది సాధ్యమని, పార్టీకి ప్రజలు అండగా ఉండాలని మ�