హన్మకొండ, ఏఫ్రిల్ 22: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగరేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ
కరోనాతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వైరస్ నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నార
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్నర్సింహులపేటలో కొవిడ్ వాక్సినేషన్ సెంటర్ ప్రారంభంనర్సింహులపేట, ఏప్రిల్ 19 : రాష్ట్ర ప్రజలను కొవిడ్ బారి నుంచి కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని ఈమేరకు వ్యాక్స�
వరంగల్, ఏప్రిల్ 19 : ఇప్పటి వరకు స్వీకరించిన సమాచారాన్ని వెంటనే టీ-పోల్ యాప్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్హాల�
అదనపు కలెక్టర్ హరిసింగ్పల్లెప్రగతి, శ్మశానవాటిక, డంపింగ్యార్డు, నర్సరీల పరిశీలనశాయంపేట, ఏప్రిల్ 19 : జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని అదనపు కలెక్టర్(లోక్బాడీస్) హరిసింగ్ అన్నారు. తప
పరకాల, ఏప్రిల్ 18 : పరకాల 9వ వార్డు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీ అభ్యర్థి చిదురాల దేవేందర్కు బీఫాం అందించారు. ఈ
అవసరమైతే మరిన్ని కేంద్రాల ఏర్పాటువరంగల్ రూరల్ కలెక్టర్ హరితవరంగల్రూరల్, ఏప్రిల్ 17(నమస్తేతెలంగాణ) : కరోనా నిబంధనలు పాటిస్తూ రైతులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలన�
వర్ధన్నపేట, ఏప్రిల్ 16: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎ�
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్వంగపహాడ్లో టీఆర్ఎస్లో పలువురి చేరికభీమారం, ఏప్రిల్ 15 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున
హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 15: నగరంలో గంజాయి గుప్పుమంటోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని ముఠాలు యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నాయి. జిల్లా సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలురెండెకరాల్లో ప్రకృతి వనం30 గుంటల్లో అన్ని వసతులతో వైకుంఠధామంఅద్దాల్లా మెరుస్తున్న రోడ్డుమహబూబాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): తండాలను గ్రామపంచాయతీలు చేస్తే ఏమి వస్తుంద
కాశీబుగ్గ, ఏప్రిల్ 11 : విలీన గ్రామాల్లో మరింత వసతులు కల్పిం చేందుకు కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 14వ డివిజన్ ఎనుమాములలోని ఎన్టీఆర్నగర్లో రోడ్డు, డ్రైనేజీలు, ఎనుమామ�