కరీమాబాద్, ఏప్రిల్ 28 : టీఆర్ఎస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం 43వ డివిజన్లో పలువురు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపేదలకు రంజాన్ కిట్ల పంపిణీజయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ము స్లింలకు అండగా ఉంటుందని, వారి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్66వ డివిజన్లో టీఆర్ఎస్కు కుల సంఘాల మద్దతు హసన్పర్తి, ఏప్రిల్ 27 : పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 66వ డివిజన్ �
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషినెక్కొండ, ఏప్రిల్ 27: న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగించే విధంగా సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నా రు. మంగళవా
రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్14వ డివిజన్లో ప్రచారంకాశీబుగ్గ, ఏప్రిల్ 26 : ఎస్ఆర్నగర్లోని అర్హులందరికీ డబుల్బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామని, ఖాళీ స్థలం ఉన్న వారికి ఇల్ల్లు నిర్మించు�
మంత్రి కొప్పుల ఈశ్వర్..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలిఎమ్మెల్యే నన్నపునేని నరేందర్42, 33వ డివిజన్లలో ప్రచారంకరీమాబాద్, ఏప్రిల్ 26 : టీఆర్ఎస్తోనే అభివృద్ది సాధ్యమని, పార్టీకి ప్రజలు అండగా ఉండాలని మ�
వరంగల్ చారిత్రక విశిష్టత తెలిపేలా డిజైన్రూ.6 కోట్లతో మొదలైన పనులు..రూ.19.50 కోట్లతో వంద ఫీట్ల రోడ్లువరంగల్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నగరం వరంగల్కు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తరూపు తెస
పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికఅవగాహన కల్పించేందుకు సమావేశాలుప్రతి సెంటర్ వద్ద నిబంధనలతో కూడిన ఫ్లెక్సీ192 సెంటర్లలో మౌలిక వసతులువరంగల్ రూరల్, ఏప్రిల్ 25(నమస్తేతెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల్
ప్రతి కూలీకి రోజుకు రూ. 245ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంఆనందం వ్యక్తం చేస్తున్న ఈజీఎస్ కూలీలుశాయంపేట, ఏప్రిల్ 24: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేతనాలు పెంచారు. ఇప్పటి వరకు రోజుకు
అటవీ గ్రామాల్లో పోలీసుల కూంబింగ్అంతర్ రాష్ట్ర సరిహద్దు వద్ద పికెటింగ్లుమావోయిస్టు బంద్ నేపథ్యంలో అప్రమత్తంకాళేశ్వరం, ఏప్రిల్ 24 : చాలా కాలం తర్వాత మళ్లీ జిల్లా సరిహద్దులో మావోయిస్టుల అలజడి కనిపిస�
శాయంపేట: జిల్లాలో కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. మండలకేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం 160 మందికి కరోనా వ్యాక్యిన్ వేసినట్లు వైద్యులు తెలిపారు. అలాగే, 69 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయగా, 21 మ�
వర్ధన్నపేట, ఏప్రిల్ 23 : రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. మండలంల