వరంగల్ చారిత్రక విశిష్టత తెలిపేలా డిజైన్రూ.6 కోట్లతో మొదలైన పనులు..రూ.19.50 కోట్లతో వంద ఫీట్ల రోడ్లువరంగల్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నగరం వరంగల్కు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తరూపు తెస
పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికఅవగాహన కల్పించేందుకు సమావేశాలుప్రతి సెంటర్ వద్ద నిబంధనలతో కూడిన ఫ్లెక్సీ192 సెంటర్లలో మౌలిక వసతులువరంగల్ రూరల్, ఏప్రిల్ 25(నమస్తేతెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల్
ప్రతి కూలీకి రోజుకు రూ. 245ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంఆనందం వ్యక్తం చేస్తున్న ఈజీఎస్ కూలీలుశాయంపేట, ఏప్రిల్ 24: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేతనాలు పెంచారు. ఇప్పటి వరకు రోజుకు
అటవీ గ్రామాల్లో పోలీసుల కూంబింగ్అంతర్ రాష్ట్ర సరిహద్దు వద్ద పికెటింగ్లుమావోయిస్టు బంద్ నేపథ్యంలో అప్రమత్తంకాళేశ్వరం, ఏప్రిల్ 24 : చాలా కాలం తర్వాత మళ్లీ జిల్లా సరిహద్దులో మావోయిస్టుల అలజడి కనిపిస�
శాయంపేట: జిల్లాలో కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. మండలకేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం 160 మందికి కరోనా వ్యాక్యిన్ వేసినట్లు వైద్యులు తెలిపారు. అలాగే, 69 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయగా, 21 మ�
వర్ధన్నపేట, ఏప్రిల్ 23 : రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. మండలంల
హన్మకొండ, ఏఫ్రిల్ 22: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగరేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ
కరోనాతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వైరస్ నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నార
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్నర్సింహులపేటలో కొవిడ్ వాక్సినేషన్ సెంటర్ ప్రారంభంనర్సింహులపేట, ఏప్రిల్ 19 : రాష్ట్ర ప్రజలను కొవిడ్ బారి నుంచి కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని ఈమేరకు వ్యాక్స�
వరంగల్, ఏప్రిల్ 19 : ఇప్పటి వరకు స్వీకరించిన సమాచారాన్ని వెంటనే టీ-పోల్ యాప్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్హాల�
అదనపు కలెక్టర్ హరిసింగ్పల్లెప్రగతి, శ్మశానవాటిక, డంపింగ్యార్డు, నర్సరీల పరిశీలనశాయంపేట, ఏప్రిల్ 19 : జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని అదనపు కలెక్టర్(లోక్బాడీస్) హరిసింగ్ అన్నారు. తప
పరకాల, ఏప్రిల్ 18 : పరకాల 9వ వార్డు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీ అభ్యర్థి చిదురాల దేవేందర్కు బీఫాం అందించారు. ఈ
అవసరమైతే మరిన్ని కేంద్రాల ఏర్పాటువరంగల్ రూరల్ కలెక్టర్ హరితవరంగల్రూరల్, ఏప్రిల్ 17(నమస్తేతెలంగాణ) : కరోనా నిబంధనలు పాటిస్తూ రైతులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలన�
వర్ధన్నపేట, ఏప్రిల్ 16: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎ�