అధికారులు టీం వర్క్గా పనిచేయాలిధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆంక్షల్లేవుహమాలీలు, అధికారులకు పాసులిస్తాంఉపాధి పనులను కొనసాగించాలిలాక్డౌన్పై గూగుల్ మీట్లో కలెక్టర్వరంగల్ రూరల్, మే 12(నమస్తేతెలంగ�
రేషన్ షాపుల తనిఖీలు అదనపు నిల్వలున్నట్లు గుర్తింపు డీలర్పై 6ఏ కింద కేసు నమోదు ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన జయశంకర్ భూపాలపల్లి, మే 11 (నమస్తేతెలంగాణ) : రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న డ�
అందుబాటులో 1250 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాలో 8 కేంద్రాల ద్వారా విక్రయాలు వ్యవసాయ అధికారుల వద్ద ఆన్లైన్ నమోదు జయశంకర్ భూపాలపల్లి, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై జీలుగ విత్తనాలు అందిస్త
ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఆపొద్దు వైద్యశాలల్లో ఖాళీల వివరాలు ఇవ్వండి కలెక్టర్ కృష్ణ ఆదిత్య వైద్యాధికారులతో సమావేశం భూపాలపల్లి టౌన్, మే 11: కొవిడ్ నియంత్రణతో పా టు సాధారణ వైద్య సేవలకు ఆటంకం కల�
ప్రభుత్వ వైద్య సేవలు భేష్సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రూ. 8 కోట్లతో మౌలిక వసతులు73 ఎకరాల సెంట్రల్ జైల్ స్థలంలో రీజినల్ కార్డియాక్ సెంటర్, ల్యాబ్363 మంది పారా మెడికల్ సిబ్బంది నియామకానికి సీఎం ఆదే�
నర్సంపేట, మే 9: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని నర్సంపేట మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులు, రసాయనాల పిచికారీని ప
కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం విక్రయించాలిఅన్నదాతల అభివృద్ధే తెలంగాణ సర్కారు ధ్యేయంపెంచికలపేట పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డిఆత్మకూరు, మే 9: రైతులకు ఇబ్బందులు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రా
నర్సంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి/నర్సంపేట రూరల్/ఆత్మకూరు/శాయంపేట/నెక్కొండ, మే 7: కరోనా బాధితులకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని నర్సంపేట ఏరియా దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ జాన్సన్ తెలిపారు. శ
గీసుగొండ/నెక్కొండ/వర్ధన్నపేట, మే 7: రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. శుక్రవారం ఊకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన
సకల వసతులతో వైకుంఠధామంపచ్చని మొక్కలతో కళకళలాడుతున్న నర్సరీపాత భవనాలకూ మరమ్మతులుఇంటింటికీ ఇంకుడు గుంతలుకమలాపూర్, మే 6:కమలాపూర్ మండలంలోని శంభునిపల్లిలో 1471మంది జనాభా ఉన్నారు. 1150 మంది ఓటర్లు ఉండగా, 450 ఇండ్�
స్వచ్ఛందంగా లాక్డౌన్ వైపు మొగ్గుగ్రామ, పట్టణ పెద్దల సూచనలతో ప్రత్యేక చర్యలుజిల్లా కేంద్రంలో మధ్యాహ్నం వరకే వ్యాపారాలుజయశంకర్ భూపాలపల్లి, మే 6(నమస్తేతెలంగాణ) : కరోనా రెండో విడుత వ్యాప్తి వేగవంతమవుతూ ప
కరోనా వైరస్ దాడి నుంచి విముక్తిశారీరక, మానసిక సమస్యలూ దూరంఆసనాలు, ప్రాణాయామం చేయాలంటున్న నిపుణులుక్రమశిక్షణతో కూడిన జీవనవిధానమూ ముఖ్యమేమందమర్రి, మే 5 : ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచం తల్లడ�
సోన్, మే 5 : వ్యాధి లక్షణాలు గుర్తించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఆరోగ్య సర్వేను పక్కాగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులకు సూచించారు. సోన్ మండలంలోని గంజాల్లో �