నర్సంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి/నర్సంపేట రూరల్/ఆత్మకూరు/శాయంపేట/నెక్కొండ, మే 7: కరోనా బాధితులకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని నర్సంపేట ఏరియా దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ జాన్సన్ తెలిపారు. శ
గీసుగొండ/నెక్కొండ/వర్ధన్నపేట, మే 7: రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. శుక్రవారం ఊకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన
సకల వసతులతో వైకుంఠధామంపచ్చని మొక్కలతో కళకళలాడుతున్న నర్సరీపాత భవనాలకూ మరమ్మతులుఇంటింటికీ ఇంకుడు గుంతలుకమలాపూర్, మే 6:కమలాపూర్ మండలంలోని శంభునిపల్లిలో 1471మంది జనాభా ఉన్నారు. 1150 మంది ఓటర్లు ఉండగా, 450 ఇండ్�
స్వచ్ఛందంగా లాక్డౌన్ వైపు మొగ్గుగ్రామ, పట్టణ పెద్దల సూచనలతో ప్రత్యేక చర్యలుజిల్లా కేంద్రంలో మధ్యాహ్నం వరకే వ్యాపారాలుజయశంకర్ భూపాలపల్లి, మే 6(నమస్తేతెలంగాణ) : కరోనా రెండో విడుత వ్యాప్తి వేగవంతమవుతూ ప
కరోనా వైరస్ దాడి నుంచి విముక్తిశారీరక, మానసిక సమస్యలూ దూరంఆసనాలు, ప్రాణాయామం చేయాలంటున్న నిపుణులుక్రమశిక్షణతో కూడిన జీవనవిధానమూ ముఖ్యమేమందమర్రి, మే 5 : ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచం తల్లడ�
సోన్, మే 5 : వ్యాధి లక్షణాలు గుర్తించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఆరోగ్య సర్వేను పక్కాగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులకు సూచించారు. సోన్ మండలంలోని గంజాల్లో �
పట్టణాలు, గ్రామాల్లో పాలకవర్గాల అత్యవసర సమావేశాలుకరోనా కట్టడికి స్వచ్ఛందంగా ముందుకు..నర్సంపేట, మే 5: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందున గురువారం నుంచి పట్టణంలో స్వచ్ఛంద పాక్షిక లాక్డౌన్ అమ�
అన్నదాతలు వినియోగించుకోవాలికరోనా నిబంధనలు పాటించాలిడీపీవో చంద్రమౌళిచెన్నారావుపేట, మే 4: కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులు ఊరు దాటకుండా స్వగ్రామంలోనే ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా తెలంగాణ సర్కారు కొన
అన్నదాతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలిప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నదిజిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డిaనర్సంపేట రూరల్, మే 3: రైతుల ఆర్థికాభివృద్ధికి ధాన్యం కొనుగోలు కే�
అన్ని విధుల్లో సీసీ రోడ్లు..పారిశుధ్య నిర్వహణలో ఫస్టువైకుంఠధామం, కంపోస్టు షెడ్డు పూర్తిఎల్ఈడీ లైట్లతో గ్రామం జిగేల్..నర్సింహులపేట, మే 3 : పల్లె ప్రగతితో గోపతండా గ్రామ రూపురేఖలు మారిపోయాయి. రెండేళ్ల క్రి
సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలిసింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్భూపాలపల్లి, మే 2: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్ పడకల సంఖ్యను మరింత పెంచాలని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంకృష్ణకాలనీ/ మొగుళ్లపల్లి, మే 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాల�