భూపాలపల్లి టౌన్, మే 18 : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫకీర్గడ్డకు చెందిన మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కరోనా కట్టడికి
భూపాలపల్లిలో ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రకొవిడ్ బారిన పడ్డ పిల్లల కోసం సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి కొవిడ్ బారినపడిన పిల్లల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక�
పది దాటిందంటే గడపదాటని జనంనిర్మానుష్యంగా రోడ్లునిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసుల జరిమానాలునర్సంపేట, మే 17 : లాక్డౌన్ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు సోమవారం జరిమా
కేయూ క్వారంటైన్ సెంటర్లో సకల సౌకర్యాలుప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్భీమారం, మే17 : కరోనా బాధితులకు తెలంగాణ ప్రభుత్వ అండగా ఉందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన కాకతీయ
కరోనా బాధితులకు అన్నీ తానైన సర్కారువైద్యం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటుఇటు పరీక్షలు.. ఆ వెంటే మందుల పంపిణీఉమ్మడి జిల్లావ్యాప్తంగా సదుపాయాలు171 ఐసొలేషన్ కేంద్రాల్లో రోగులకు చికిత్సఅందుబాటులో 1985 ఆక్సిజన్�
సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర సర్కారు ముందుచూపుఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించి మందుల అందజేతజయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6208,ములుగులో 2305 మందికి లక్షణాలు4483 మందికి కరోనా కిట్ల పంపిణీతగ్గుతున్న కొవిడ్ �
నర్సంపేట/పరకాల/నర్సంపేట రూరల్/దుగ్గొండి/చెన్నారావుపేట/ఖానాపురం, మే 14: పట్టణంలో కరోనా నిబంధనలు పాటిస్తూ ముస్లింలు ప్రార్థనలు చేశారు. లాక్డౌన్ సడలింపు సమయంలోనే స్వల్ప సంఖ్యలో మసీదులకు వెళ్లి ప్రార్థనల
కరోనా ట్రీట్మెంట్ ఖర్చుకు వెనుకాడని రాష్ట్ర సర్కారుకోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వంభూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు వేలాది మందికి చికిత్సఉన్నత స్థాయి సదుపాయాలతో ప్రత్యేక వైద్యసేవలుఅందుబా�
నర్సంపేట, మే 13: జిల్లాలో కట్టుదిట్టంగా లాక్డౌన్ కొనసాగుతున్నదని డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. గురువారం ఆమె నర్సంపేట పట్టణంలో లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చే�
అధికారులు టీం వర్క్గా పనిచేయాలిధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆంక్షల్లేవుహమాలీలు, అధికారులకు పాసులిస్తాంఉపాధి పనులను కొనసాగించాలిలాక్డౌన్పై గూగుల్ మీట్లో కలెక్టర్వరంగల్ రూరల్, మే 12(నమస్తేతెలంగ�
రేషన్ షాపుల తనిఖీలు అదనపు నిల్వలున్నట్లు గుర్తింపు డీలర్పై 6ఏ కింద కేసు నమోదు ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన జయశంకర్ భూపాలపల్లి, మే 11 (నమస్తేతెలంగాణ) : రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న డ�