కరీమాబాద్, మే 3 : నగరంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు వరంగల్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం ఏకశిల�
కొవిడ్ నిబంధనల నడుమ వేడుకలు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించిన అతిథులు మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్ వరంగల్ అర్బన్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ రూరల్లో రాష్ట్ర
రెండు జిల్లాల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీట్ల పంపిణీ భూపాలపల్లి టౌన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లిలో ఘనంగా జరిగా
పరకాల, మే 30: కరోనా మహమ్మా రిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్ శనిగరపు రజినీనవీన్ అన్నారు. కరోనా నివారణకు ఆదివారం వార్డు పరిధిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికా�
దుగ్గొండి, మే 30 : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను గ్రామాల్లో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను రోడ్లపైకి తీసుకొస్తున్న వాహనదారులకు కౌన్సె�
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలుడిసెంబర్ వరకు ప్రజలందరికీ వ్యాక్సిన్అధికారులు అప్రమత్తంగా ఉండాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావువర్ధన్నపేట/పర్వతగిరి, మే 29 : కరోనా వ్యాక్సిన్ అం�
భూపాలపల్లి రూరల్, మే 29: లాక్డౌన్ సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శనివారం సింగరేణి ఇల్లందు క్లబ్హౌస్లో ఏఎంఆర్ కంపెనీ �
ఖానాపురం, మే 28 : కరోనా మహమ్మారిని మనోధైర్యంతోనే ఎదుర్కోవాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన దాత గోనుగుంట్ల పెద్దారావు మండలంలోని 135 మంది కరోనా బాధితులకు ర�
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులతో సమీక్షభూపాలపల్లి రూరల్, మే 27 : జనాభా, సామాజిక, ఆర్థిక గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్�
వరంగల్ రూరల్ జిల్లాలో గణనీయంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి815 చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల విడుదలప్రయోగాత్మకంగా మూడు చెరువుల్లోరొయ్య పిల్లల పెంపకం17,550 మందికి లబ్ధి : మత్స్యశాఖ జిల్లా అధికారివరంగల్
నర్సంపేట/నర్సంపేటరూరల్/శాయంపేట/గీసుగొండ, మే 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేటలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భ