మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్నర్సంపేట, జూన్ 9: పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిష
నాణ్యతతో పనులు చేపట్టాలి భీంఘన్పూర్ కట్ట, మత్తడిని పటిష్టం చేయాలి రూ.30కోట్లతో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భీంఘన్పూర్ �
హన్మకొండ, జూన్7 : వానకాలం సీజన్ ప్రారంభమవడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. అదునుగా వర్షాలు పడుతుండడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. నీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు
నర్సంపేట రూరల్, జూన్ 7: మండలంలోని అన్ని గ్రామాల నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈజీఎస్ ఈసీ అరుణ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని గురిజాల, గుంటూరుపల్లి, ముగ్ధుంపురం, చిన్న గురిజాల
ఆత్మకూరు, జూన్ 6 : పరిసరాలు శుభ్రంగా ఉంటే వ్యాధులు దరిచేరవని మండలంలోని తిరుమలగిరి సర్పంచ్ రంపీస మనోహర్ అన్నారు. ఆదివారం గ్రామంలోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాదారాన్ని, మట్టిని కూలీలతో శుభ్రం �
గర్భిణులు, బాలింతల కోసం టోల్ ఫ్రీ నంబర్24గంటలు పనిచేసేలా సౌలత్అందుబాటులో గైనకాలజిస్టులు,మహిళా వైద్య నిపుణులుకరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంవరంగల్రూరల్, మే 4(నమస్తేతెలంగాణ): కరోనా వ్యాప్�
కరీమాబాద్, మే 3 : నగరంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు వరంగల్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం ఏకశిల�
కొవిడ్ నిబంధనల నడుమ వేడుకలు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించిన అతిథులు మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్ వరంగల్ అర్బన్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ రూరల్లో రాష్ట్ర
రెండు జిల్లాల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీట్ల పంపిణీ భూపాలపల్లి టౌన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లిలో ఘనంగా జరిగా
పరకాల, మే 30: కరోనా మహమ్మా రిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్ శనిగరపు రజినీనవీన్ అన్నారు. కరోనా నివారణకు ఆదివారం వార్డు పరిధిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికా�
దుగ్గొండి, మే 30 : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను గ్రామాల్లో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను రోడ్లపైకి తీసుకొస్తున్న వాహనదారులకు కౌన్సె�