అందుబాటులో ఆక్సిజన్ బెడ్లుఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపరకాల సివిల్ హాస్పిటల్లోకరోనా వార్డు పరిశీలనశానిటేషన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహంపరకాల, మే 24 : ప్రభుత్వ దవాఖానల్లోనే కరోనాకు మెరుగైన చికిత్స అందు�
మేడారంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలిములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యఅభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షరామప్ప ఆలయ సందర్శనయునెస్కో గుర్తింపునకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపుములుగుటౌన్, మే 24 : ఆసియా ఖండంల
నెక్కొండ, మే 23 : కరోనా బాధితులను ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని నర్సంపేట ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెక్కొండ, అలంకానిపేట పీహెచ్సీలను ఆకస్మికంగా తన
చెన్నారావుపేట, మే 23 : కొవిడ్ బాధితులు ధైర్యంగా ఉం డాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నిర్ధా�
ఉమ్మడి జిల్లాలో 46,814మంది ఉత్తీర్ణులుఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడింగ్నెల్లికుదురు, మే 21 : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కరోనా వ్యాప్తిస్తున్న క్రమంలో రాష్ట్�
అన్నదానాలు, సరుకులు పంపిణీ చేస్తున్న పలు సంస్థలు, నాయకులుఊరూరా ఆర్థికసాయాలు అందజేతనర్సంపేట, మే 20 : కరోనా విపత్తులో ప్రజలకు సాయం అందించేందుకు పలు సంస్థలు, వ్యక్తులు, నాయకులు ముందుకు వస్తున్నారు. బాధితులకు �
రూ.2.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనంవివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషిహన్మకొండ సిటీ, మే 20 : దారి దోపిడీకి పాల్పడడంతో పాటు ఇళ్ల లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్, గీసుగొండ పోలీసు ల
కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఏర్పాట్లుర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సైతం..మరింత మెరుగైన సేవల కోసం అధికారుల చర్యలువరంగల్ చౌరస్తా, మే 19: కరోనా బాధితులకు, వారి అటెండెంట్లకు, ప్రజలకు ఎంజీఎం దవాఖాన సమాచారా న్
జడ్పీ సీఈవో శోభారాణిగణపురం, మే 18 : నర్సరీల్లోని మొక్కలను రక్షించుకోవాలని జడ్పీ సీఈవో శోభారాణి అన్నారు. మండలంలోని కర్కపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని మంగళవారం జడ్పీ సీఈవో
భూపాలపల్లి టౌన్, మే 18 : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫకీర్గడ్డకు చెందిన మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కరోనా కట్టడికి
భూపాలపల్లిలో ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రకొవిడ్ బారిన పడ్డ పిల్లల కోసం సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి కొవిడ్ బారినపడిన పిల్లల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక�
పది దాటిందంటే గడపదాటని జనంనిర్మానుష్యంగా రోడ్లునిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసుల జరిమానాలునర్సంపేట, మే 17 : లాక్డౌన్ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు సోమవారం జరిమా