రెండు జిల్లాల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీట్ల పంపిణీ భూపాలపల్లి టౌన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లిలో ఘనంగా జరిగా
పరకాల, మే 30: కరోనా మహమ్మా రిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్ శనిగరపు రజినీనవీన్ అన్నారు. కరోనా నివారణకు ఆదివారం వార్డు పరిధిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికా�
దుగ్గొండి, మే 30 : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను గ్రామాల్లో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను రోడ్లపైకి తీసుకొస్తున్న వాహనదారులకు కౌన్సె�
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలుడిసెంబర్ వరకు ప్రజలందరికీ వ్యాక్సిన్అధికారులు అప్రమత్తంగా ఉండాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావువర్ధన్నపేట/పర్వతగిరి, మే 29 : కరోనా వ్యాక్సిన్ అం�
భూపాలపల్లి రూరల్, మే 29: లాక్డౌన్ సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శనివారం సింగరేణి ఇల్లందు క్లబ్హౌస్లో ఏఎంఆర్ కంపెనీ �
ఖానాపురం, మే 28 : కరోనా మహమ్మారిని మనోధైర్యంతోనే ఎదుర్కోవాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన దాత గోనుగుంట్ల పెద్దారావు మండలంలోని 135 మంది కరోనా బాధితులకు ర�
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులతో సమీక్షభూపాలపల్లి రూరల్, మే 27 : జనాభా, సామాజిక, ఆర్థిక గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్�
వరంగల్ రూరల్ జిల్లాలో గణనీయంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి815 చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల విడుదలప్రయోగాత్మకంగా మూడు చెరువుల్లోరొయ్య పిల్లల పెంపకం17,550 మందికి లబ్ధి : మత్స్యశాఖ జిల్లా అధికారివరంగల్
నర్సంపేట/నర్సంపేటరూరల్/శాయంపేట/గీసుగొండ, మే 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేటలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భ
అందుబాటులో ఆక్సిజన్ బెడ్లుఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపరకాల సివిల్ హాస్పిటల్లోకరోనా వార్డు పరిశీలనశానిటేషన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహంపరకాల, మే 24 : ప్రభుత్వ దవాఖానల్లోనే కరోనాకు మెరుగైన చికిత్స అందు�
మేడారంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలిములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యఅభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షరామప్ప ఆలయ సందర్శనయునెస్కో గుర్తింపునకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపుములుగుటౌన్, మే 24 : ఆసియా ఖండంల
నెక్కొండ, మే 23 : కరోనా బాధితులను ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని నర్సంపేట ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెక్కొండ, అలంకానిపేట పీహెచ్సీలను ఆకస్మికంగా తన