దళిత సాధికారతకు సర్కారు కృషిఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రత్యేక చర్యలుప్రతి పేద కుటుంబానికి రూ.10లక్షల చొప్పున సాయంస్వయం ఉపాధిలో రాణించేలా చేయూతఉమ్మడి జిల్లాలో మొదటి దశ 1200 కుటుంబాలకు లబ్ధిపథకం అమలుకు అ�
కొనసాగుతున్న అభివృద్ధి పనులుఅవగాహన కల్పిస్తున్న అధికారులు, జీపీ సిబ్బందిఅందంగా కనిపిస్తున్న పల్లెలుభూపాలపల్లి, జూలై 4 : పట్టణ ప్రగతి పనులు భూపాల పల్లి మున్సిపాలిటీ పరిధి లో నాలుగో రోజైన ఆదివారం ఉత్సాహం�
పరిసరాల పరిశుభ్రత పాటించాలిఅదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కృష్ణకాలనీ/భూపాలపల్లిరూరల్/ గణపురం/ కాటారం, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు �
ఏటూరునాగారం మాస్టర్ప్లాన్ను సీఎం దృష్టికి తీసుకుపోతాంమంత్రి సత్యవతి రాథోడ్ఏటూరునాగారంలో పల్లె నిద్రఏటూరునాగారం, జూలై 2 : పల్లె ప్రగతిలో ప్రజల భా గస్వామ్యం పెంచాలని, చేస్తున్న పనులను ప్రతి గ్రామ సభల�
ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటాలిఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిభూపాలపల్లి రూరల్, జూన్ 30: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవార
నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంమూడు నుంచి పదో తరగతి విద్యార్థులకు క్లాస్లుటీశాట్, టీవీల ద్వారా పాఠాలు వీక్షించనున్న విద్యార్థులు వరంగల్రూరల్, జూన్ 30(నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి15 కిలోమీటర్ల మేర నిర్మాణండీపీఆర్ రూపొందించిన మహా మెట్రోసగం చొప్పున భూ, ఆకాశ మార్గంకేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదమే తరువాయివరంగల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధ�
నర్సంపేట, జూన్ 20: ప్రభుత్వ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు రూ. 14.70 లక్షల విలువైన సీఎంఆర్