ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి15 కిలోమీటర్ల మేర నిర్మాణండీపీఆర్ రూపొందించిన మహా మెట్రోసగం చొప్పున భూ, ఆకాశ మార్గంకేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదమే తరువాయివరంగల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధ�
నర్సంపేట, జూన్ 20: ప్రభుత్వ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు రూ. 14.70 లక్షల విలువైన సీఎంఆర్
రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి బచ్చన్నపేట, జూన్ 15 : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు. వానకాలం రైతు బంధు డబ్బులు మంగళవారం రైతుల ఖా
కాటారం, జూన్ 14 : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు అవగాహన రాహిత్యంతో బాలికలకు చిన్నవయసులోనే వివాహాలు చేసి వారి మెడకు ఉరితాళ్లు బిగించొద్దని తహసీల్దార్ సునీత కోరారు. మండలంలోని శంకరంపల్లి�
అభివృద్ధిని పక్కకు పెట్టి ఆస్తులు కూడబెట్టుకున్నడువాటిని కాపాడుకునేందుకే ఇప్పుడు పదవి నుంచి తప్పుకున్నడు: మంత్రి గంగుల కమలాకర్హుజూరాబాద్ : మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎలాగైతే తన సొంత మామ ఎన్టీఆర్కు �
హుజూరాబాద్ను అగ్రభాగాన నిలుపుతాంజమ్మికుంట మండల అభివృద్ధికి పెద్దపీటవర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్జమ్మికుంట, జూన్ 13: రాష్ర్టాన్ని అభివృద్ధి చేసింది.., చేసేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని వర్ధన్
జోరుగా పత్తి, వేరుశనగ, పెసర సాగుకుటుంబసభ్యులతో కలిసివ్యవసాయ పనుల్లో బిజీగా రైతులుదుగ్గొండి, జూన్ 12 : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు పంటల సాగును ముమ్మరం చేశారు. గత సంవత్సరం కంటే ఈ వానకాలం సీజ�
ప్రజలు భాగస్వాములు కావాలిఅధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపుకరోనా నియంత్రణలో భాగంగా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్య పనులు వేగవంతం చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో జీప
మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించి..జూపార్కుకు తరలించిన అధికారులుజఫర్గఢ్, జూన్ 11 : మండలంలోని హిమ్మత్నగర్లో శుక్రవారం ఎలుగుబంటి హల్చల్ చేసింది. చింతచెట్టు ఎక్కి నానా హంగామా చేసింది. నర్సయ్య ఇంటి సమీపం�
నేటి నుంచి కొనుగోళ్లు ఉండవుడీఆర్డీవో సంపత్రావుశాయంపేట, జూన్ 10: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సంపత్రావు అన్నారు. శుక్రవారం నుం�
మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్నర్సంపేట, జూన్ 9: పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిష
నాణ్యతతో పనులు చేపట్టాలి భీంఘన్పూర్ కట్ట, మత్తడిని పటిష్టం చేయాలి రూ.30కోట్లతో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భీంఘన్పూర్ �