ఈఎస్ఎస్ యూనిట్లకు ప్రతిపాదనలురూ. 21 కోట్లతో సీఎం గిరి వికాస్ఐటీడీఏ పీవో హన్మంత్ కే జెండగేఏటూరునాగారం, ఏప్రిల్ 3 : ప్రతి రోజూ ఒక్కో కేంద్రం లో వంద మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా వైద్య సిబ్బందిని నియమించిన�
నాగులమ్మ, పగిడిద్దరాజుకు భక్తుల మొక్కులుమంగపేట, ఏప్రిల్ 2 : మండలంలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ – పగిడిద్దరాజు కల్యాణం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న జాతరలో ముఖ్యఘ�
డిమాండ్ ఉండడంతో రైతుల్లో ఆసక్తిరూరల్ జిల్లాలో 380 ఎకరాల్లో సాగుఅనుకూలిస్తున్న నల్లరేగడి నేలలుప్రస్తుతం చేతికందే దశలో తెల్లజొన్నలుసహజంగా మాగిజొన్నను వర్షాకాలంలో సాగు చేస్తారు. కానీ, ఈ సారి జిల్లాలోని
డీఎంహెచ్వోలు అప్పయ్య, సుధార్సింగ్ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ములుగురూరల్, ఏప్రిల్ 2 : జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం 847 మందికి కరోనా పరీక్షలు ని
భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 2 : యేసుక్రీస్తు చూపిన సత్యమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సుభాష్కాలనీ బేతెస్థ చర్చి పాస్టర్ రాజవీరు అన్నారు. గుడ్ప్రైడేను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని స�
ఎమ్మెల్యే టీ.రాజయ్యస్టేషన్ఘన్పూర్టౌన్, ఏప్రిల్1: నియోజక వర్గంలోని లింగాలఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.10.79 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. మండల కేంద్ర
కలెక్టర్ కృష్ణ ఆదిత్య భూపాలపల్లి రూరల్, మార్చి 31: రైతు వేదికల ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ
భూపాలపల్లి, మార్చి 31: భూపాలపల్లి జిల్లాలో ఏఆర్ అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సదానందరెడ్డి బుధవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సదానందరెడ్డి 1991లో హైదరాబాద్ స�
మంగపేట, మార్చి31: రాజుపేట సమీప లక్ష్మీనర్సాపురంలో జరుగుతున్న శ్రీనాగులమ్మ జాతరలో భాగంగా బుధవారం పూజారులు, వడ్డెలు ఎర్రెట్టల గుట్ట నుంచి సడాలమ్మను గుడికి తీసుకొచ్చారు. అనంతరం గోదావరి జలాలలో అభిషేకాలు చేస
అంగళ్ల నిర్వహణకు జీపీలు టెండర్లుకూటమి కట్టి గుత్తేదార్ల అవగాహనతక్కువ ప్రైస్పై దక్కించుకోవడానికిపంపకా లువేలంలో అప్సెట్ కంటే తక్కువ రేట్లుపంచాయతీల ఆదాయానికి భారీగా గండివరంగల్రూరల్, మార్చి 29(నమస్
ఇప్పటి వరకు మండలంలో 81 శాతం వసూళ్లుఎనిమిది గ్రామాల్లో నూరుశాతం పూర్తి చేసిన సిబ్బందిశాయంపేట, మార్చి 29 : మండల పరిధిలో ఇంటి, నల్లా పన్నులు 81 శాతానికిపై వసూలు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి లక్ష్యం పూ�
ఏప్రిల్ 1 నుంచి ఇరవై సెంటర్లలో కరోనా టీకాలుప్రతి రోజూ 1,150 మందికి ఇచ్చేందుకు ప్లాన్6 నుంచి 8 వారాల వ్యవధిలో రెండో డోస్స్పాట్ రిజిస్ట్రేషన్కు అవకాశం : డీఎంహెచ్వో మధుసూదన్జిల్లాలో సుమారు 1.55 లక్షల మంది ఉ