కేంద్రాల ఏర్పాటుకు సరైన ప్రణాళికలు రూపొందించాలిఅర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుహన్మకొండ, ఏప్రిల్ 6 : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను అర్బ
కమలాపూర్, ఏప్రిల్ 5 : కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగానని పుల్ల కరుణాకర్ అన్నారు. ఇటీవల కరుణాకర్ అడిషనల్ ఎస్పీ నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉద్యోగోన�
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకంసంబురాల్లో రజకులు, నాయీ బ్రాహ్మణులువర్ధన్నపేట, ఏప్రిల్ 5 : రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా అమలుకు ఆదేశాలిచ్చిన సందర్భంగా
ఆటపాటలతో చదువులు..విద్యార్థుల్లో నైతిక విలువలపెంపునకు కృషిఎమ్మార్పీలకు పూర్తయిన శిక్షణరేపటి నుంచి 10వ తేదీ వరకుఉపాధ్యాయులకు..వచ్చే విద్యా సంవత్సరం నుంచిపాఠశాలల్లో అమలునెల్లికుదురు, ఏప్రిల్ 4 : చిన్న పి
తొర్రూరు, ఏప్రిల్ 4 : మండలంలోని వెంకటాపురంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వరస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఆదివారం వందలాది మంది మహిళలు బోన�
ఈఎస్ఎస్ యూనిట్లకు ప్రతిపాదనలురూ. 21 కోట్లతో సీఎం గిరి వికాస్ఐటీడీఏ పీవో హన్మంత్ కే జెండగేఏటూరునాగారం, ఏప్రిల్ 3 : ప్రతి రోజూ ఒక్కో కేంద్రం లో వంద మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా వైద్య సిబ్బందిని నియమించిన�
నాగులమ్మ, పగిడిద్దరాజుకు భక్తుల మొక్కులుమంగపేట, ఏప్రిల్ 2 : మండలంలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ – పగిడిద్దరాజు కల్యాణం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న జాతరలో ముఖ్యఘ�
డిమాండ్ ఉండడంతో రైతుల్లో ఆసక్తిరూరల్ జిల్లాలో 380 ఎకరాల్లో సాగుఅనుకూలిస్తున్న నల్లరేగడి నేలలుప్రస్తుతం చేతికందే దశలో తెల్లజొన్నలుసహజంగా మాగిజొన్నను వర్షాకాలంలో సాగు చేస్తారు. కానీ, ఈ సారి జిల్లాలోని
డీఎంహెచ్వోలు అప్పయ్య, సుధార్సింగ్ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ములుగురూరల్, ఏప్రిల్ 2 : జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం 847 మందికి కరోనా పరీక్షలు ని
భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 2 : యేసుక్రీస్తు చూపిన సత్యమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సుభాష్కాలనీ బేతెస్థ చర్చి పాస్టర్ రాజవీరు అన్నారు. గుడ్ప్రైడేను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని స�