ఎమ్మెల్యే టీ.రాజయ్యస్టేషన్ఘన్పూర్టౌన్, ఏప్రిల్1: నియోజక వర్గంలోని లింగాలఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.10.79 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. మండల కేంద్ర
కలెక్టర్ కృష్ణ ఆదిత్య భూపాలపల్లి రూరల్, మార్చి 31: రైతు వేదికల ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ
భూపాలపల్లి, మార్చి 31: భూపాలపల్లి జిల్లాలో ఏఆర్ అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సదానందరెడ్డి బుధవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సదానందరెడ్డి 1991లో హైదరాబాద్ స�
మంగపేట, మార్చి31: రాజుపేట సమీప లక్ష్మీనర్సాపురంలో జరుగుతున్న శ్రీనాగులమ్మ జాతరలో భాగంగా బుధవారం పూజారులు, వడ్డెలు ఎర్రెట్టల గుట్ట నుంచి సడాలమ్మను గుడికి తీసుకొచ్చారు. అనంతరం గోదావరి జలాలలో అభిషేకాలు చేస
అంగళ్ల నిర్వహణకు జీపీలు టెండర్లుకూటమి కట్టి గుత్తేదార్ల అవగాహనతక్కువ ప్రైస్పై దక్కించుకోవడానికిపంపకా లువేలంలో అప్సెట్ కంటే తక్కువ రేట్లుపంచాయతీల ఆదాయానికి భారీగా గండివరంగల్రూరల్, మార్చి 29(నమస్
ఇప్పటి వరకు మండలంలో 81 శాతం వసూళ్లుఎనిమిది గ్రామాల్లో నూరుశాతం పూర్తి చేసిన సిబ్బందిశాయంపేట, మార్చి 29 : మండల పరిధిలో ఇంటి, నల్లా పన్నులు 81 శాతానికిపై వసూలు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి లక్ష్యం పూ�
ఏప్రిల్ 1 నుంచి ఇరవై సెంటర్లలో కరోనా టీకాలుప్రతి రోజూ 1,150 మందికి ఇచ్చేందుకు ప్లాన్6 నుంచి 8 వారాల వ్యవధిలో రెండో డోస్స్పాట్ రిజిస్ట్రేషన్కు అవకాశం : డీఎంహెచ్వో మధుసూదన్జిల్లాలో సుమారు 1.55 లక్షల మంది ఉ
వెంకటాపురం(నూగూరు)/టేకుమట్ల,మార్చి 28: మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతీ అలివేలు మంగ వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అనువంశిక ధర్మ
ప్రారంభమైన లక్ష్మీనృసింహుడి జాతరపెద్ద రథంపై స్వామి వారి ఊరేగింపుభక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ పరిసరాలురేగొండ, మార్చి 28 : మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా