పేద, మధ్యతరగతి వాళ్లు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గురించి తెలియక డబ్బులు పెట్టి ఇండ్లు కట్టుకొని, వాటికి పన్నులు కడుతుంటే.. ఆ పేదల ఇండ్లను కూల్చడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా పెట్టుకోవద్దని లోక్సత్తా పార్
ఓట్లు కొనేసిన తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ, గొర్రెల్లా కాకుండా మంచిచెడులను విశ్లేషించుకొని ఓటు వేయాలనే సందేశంతో రూపొందిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’.
ఒక సీనియర్ మాజీ ఐఏయస్ అధికారి, మేధావి, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చెప్పిన మాటలు వింటుంటే ఆనందం వేసింది. ఎన్నికల వేళ ప్రజలను భ్రమలకు గురిచేసేవిధంగా తెలంగాణలో అబద్ధపు ప్ర�
Jaya Prakash Narayana | ‘మన చర్యలవల్ల దేశమే ఓడిపోయేటైట్టెతే ఎవరు గెలుస్తారని సాక్షాత్తూ నెహ్రూ చెప్పారు. నేను గెలవడంకోసం దేశం సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదనే పరిస్థితి తేవడం ప్రమాదకరమని అన్నారు’ అని జేపీ గుర్తు చేశా�
Jaya Prakash Narayana | ఆర్థికాభివృద్ధిని, సంపద సృష్టిని ఆపకూడదని, అదే సమయంలో సంక్షేమం ద్వారా సామాన్యుడిని ఆదుకోకుంటే ప్రజాస్వామ్యం నడవదని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నదని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. ‘నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ నాయక�
Jaya Prakash Narayana | నాయకుడు అంటే మూడు తరాల భవిష్యత్తు ఆలోచించాలంటరు. అందుకే సీఎం కేసీఆర్ రానున్న మూడు తరాల హైదరాబాద్ను దృష్టిలో ఉంచుకొని మెట్రో విస్తరణ చేపట్టారు. కానీ జయప్రకాశ్ నారాయణ మెట్రో విస్తరణ తెల్ల ఏను�
Jaya Prakash Narayana | తెలంగాణ విషయంలో పచ్చలాబీ గింజుకుచచ్చే అంశం కాళేశ్వరం. మామూలుగా దశాబ్దాలు దాటినా చిన్నచిన్న ప్రాజెక్టులే ముందుకు పడని అనుభవం సమైక్యపాలకులది. ‘మాతోనే కాలేదు. అలాంటిది వీళ్లతో ఏమవుతుంది?’ అనుకున�
Jaya Prakash Narayana | వందేండ్ల ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహానగరం చుట్టూ మెట్రో మణిహారానికి రూపకల్పన చేస్తే.. వంద బస్సులు చాలు అంటూ కుటిల బుద్ధితో విషపు కూతలు కూసిన కూకట్పల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ జయప్
Jaya Prakash Narayana | గుశ్వ మేధావుల్లో ప్రథముడు జయప్రకాశ్ నారాయణ. సరే.. ఆయనెవరు? ఎక్కడివాడు? ఆయన నేపథ్యం ఏమిటి? ఆయన ఎవరు తయారు చేసిన మేధావి? అనేది కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆయనే తన వ్యాఖ్యానాలు, విమర్శలు, దీవెనలు, శాపాలతో