జవహర్నగర్ కార్పొరేషన్, బాలాజీనగర్లో దారుణం చోటుచేసుకున్నది. తీవ్ర రక్తస్రావం అవుతుందని ఓ గర్భిణి.. శ్రీ బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ కు రాగా..అక్కడ సరైన వైద్యం అందక మృతి చెందింది.
జవహర్నగర్ కార్పొరేషన్లో శుక్రవారం రెవెన్యూ సిబ్బంది పలు కాలనీల్లో అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది. పేదల ఇండ్లపైకి బుల్డొజర్ తీసుకురావడంపై జవహర్నగర్�
జవహర్నగర్ కార్పొరేషన్లో హైడ్రా అధికారుల పర్యటనతో పేద ప్రజల్లో భయందోళన మొదలైంది. ఏండ్లుగా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నాం.. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కడుతున్నాం..
‘కార్పొరేటర్లంతా నా వైపే ఉన్నారు. బలవంతంగా కార్పొరేటర్లను బస్సులో ఎక్కించుకొని పోయినంత మాత్రానా అవిశ్వాసం నెగ్గలేరు. క్యాంపులో ఉన్న కార్పొరేటర్లంతా నాతో ఫోన్లో సంభాషిస్తున్నారు.