టోక్యో: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ఆతిథ్యమివ్వబోతున్న జపాన్లో విషాదం చోటు చేసుకుంది. జపనీస్ ఒలింపిక్ కమిటీ (జేఓసీ)కి చెందిన ఓ అధికారి సోమవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు �
ఒలింపిక్స్కు ముందు జపాన్కు సమస్యలు తగ్గేట్టుగా కనిపించడం లేదు. పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు వచ్చే నెల 20 వరకు ఎమర్జెన్సీని పొడగిస్తూ జపాన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు
సముద్ర పరిశోధనలో జపాన్ అతిపెద్ద విజయం సాధించింది. సముద్రంలో అరుదైన ఖనిజాన్ని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త ఆవిష్కరణ 500 సంవత్సరాలకు సరిపడా అవసరాలను తీర్చగలదని నమ్ము
టోక్యో: జపాన్ రాజరిక ప్రజాస్వామ్యం కింద ఉంది. చక్రవర్తి నామమాత్రపు దేశాధినేతగా ఉంటారు. పార్లమెంటు విశ్వాసం పొందిన ప్రధాని దేశాన్ని పాలిస్తారు. ఇప్పటిదాకా చక్రవర్తి స్థానాన్ని పురుషులే ఆక్రమించారు. ఆడవ�
జపాన్.. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామా. బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి.. ఈ దేశం సొంతం. కానీ, తరచూ వచ్చే భూకంపాలు, వాటి ధాటికి కుప్పకూలుతున్న భవనాలతో ఇక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అం
ఆరు నూరైనా ఒలింపిక్స్ నిర్వహించి తీరుతామని జపాన్ ప్రధాని గత వారం ప్రకటించిన నేపథ్యంలో ఎలా నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది
జెనీవా: జపాన్ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ను నిర్వహించి తీరుతామని ఐవోసీ స్పష్టం చే సింది. ప్రజల అభిప్రాయాలను విన్నామని, అయి తే వాటిని పాటించలేమని ఐవోసీ నెలవారి సమావేశం
టోక్యో ఒలింపిక్స్ దగ్గరవుతున్నాయి. ఈ సంవత్సరం జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ క్రీడలను రద్దు చేయాలని జపాన్లో ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది