పని చేస్తున్న సమయంలో చాయ్లని, సిగరెట్ల( Smoking )ని వెళ్లకూడదని కంపెనీలు ఆదేశించడం సహజమే. ఆఫీస్లో ఓ ఉద్యోగి ఉన్నంత సమయం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నది ఈ ఆదేశాల ఉద్దేశం.
క్రెడిట్ కార్డుకు అప్లయి చేస్తే రిజెక్ట్ చేశారని | సిబిల్ స్కోర్ చూస్తారు. అది ఎక్కువ ఉంటేనే క్రెడిట్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు.. క్రెడిట్ కార్డును ఇష్యూ చేస్తాయి.
టోక్యో: మోడెర్నా కోవిడ్19 టీకాలకు జపాన్ బ్రేకేసిన విషయం తెలిసిందే. అయితే ఓ టీకా బుడ్డీలో నల్లటి రేణువులు కనిపించినట్లు ఇటీవల గుర్తించారు. కనగావా ప్రాంతంలో ఓ ఫార్మసిస్టు మోడెర్నా టీకా బుడ్డీలో
PM Modi : రేపు పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని భేటీ | పారా ఒలింపిక్స్-2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం మంగళవారం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిం�
కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కీడలు 2021లో జరిగాయి. ఈ క్రీడలను ఘనంగా నిర్వహించిన జపాన్కు అభినందనలు. జనాభాపరంగా చిన్నవైనా కొన్ని దేశాలు ఈ క్రీడల్లో వహ్వా అనిపించాయి. కానీ జనాభాపరంగా పెద్ద దేశమైన�
టోక్యో: జపాన్లో ఓ ఉన్మాది రైలులో ప్రయాణిస్తున్న వారిపై కత్తితో దాడి చేశారు. ఆ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో 36 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవార�
టోక్యో: ఒలింపిక్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబురం. కానీ ఈ సంబురాన్ని నిర్వహించాలంటే ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. నిర్వహణ హక్కుల కోసం దేశాలు పోటీ పడతాయి. కానీ వీటిని నిర్వహించిన తర్వా�
రిజిస్ట్రేషన్లో తప్పులతో స్వదేశానికి ఆరుగురు టోక్యో : పోలండ్కు చెందిన ఆరుగురు స్విమ్మర్ల ఒలింపిక్ ఆశలు ఆ దేశ బోర్డు నిర్వాకంతో అడియాసలయ్యాయి. ఇటీవలే 23 మందితో కూడిన పోలండ్ ఒలింపిక్ బృందంలో టోక్యోకు
బీజింగ్ : గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలు చైనాలో మంగళవారం పట్టాలపైకి ఎక్కింది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని క్వింగ్డో నగరంలో చైనా ఈ రైలును తయ�
జపాన్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ కలకలం. శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా ఆదివారం మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. స్ర్కీనింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లె�