బీజింగ్ : గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలు చైనాలో మంగళవారం పట్టాలపైకి ఎక్కింది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని క్వింగ్డో నగరంలో చైనా ఈ రైలును తయ�
జపాన్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ కలకలం. శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా ఆదివారం మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. స్ర్కీనింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లె�
జపాన్ పరిశోధకుల సరికొత్త రికార్డుటోక్యో, జూలై 17: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వేల హెచ్డీ సినిమాలను (ఒక్కో సినిమా సైజు 4 గిగాబైట్లు) కేవలం ఒకేఒక్క సెకనులో ట్రాన్స్ఫర్ చేసి జపాన్ పరిశోధకులు అరుదైన రికార్
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కాశీలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు. జపాన్ దేశ సహకారంతో ఆ కేంద్రాన్ని నిర్మించారు. కాశీ అంటే శివుడు అని, రుద్రాక్ష్ లేకుండా ఆ నగరం అభివృద్ధ
టోక్యో: ఒలింపిక్స్.. ప్రపంచంలోని ఐదు ఖండాలను ఒక్క చోటికి తీసుకొచ్చే ఓ స్పోర్టింగ్ మెగా ఈవెంట్. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆటల పండుగ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ ఈసారి మాత్రం ప�
జపాన్ కంపెనీ చేతికి ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ న్యూఢిల్లీ, జూలై 6: భారత్లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీని జపాన్ దిగ్గజ సంస్థ సుమిటుమ
టోక్యో: జపాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టోక్యో సమీపంలో ఉన్న ఓ పట్టణంలో భారీగా మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది అదృశ్యమైనట్లు అధికారులు చెప్పారు. షిజువాకా జిల్లాలో జర�
టాలీవుడ్ హీరోలు ఒకప్పుడు కేవలం తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేసేవారు. ఇప్పుడలా కాదు. పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు మన సినిమాలు విదేశాలలో సైతం రికార్�
టోక్యో, జూన్ 28: ఆసియా దేశాల సంస్కృతి, వారసత్వాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించే వారికిచ్చే ప్రఖ్యాత ‘ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్’ 2021 సంవత్సరానికి గానూ భారత్కు చెందిన ప్రముఖ జర్నల�
హైదరాబాద్ : జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు భారత్ నుంచి విశిష్ట అతిథిగా టోక్యో ఒలింపిక్స్కు హాజరు కానున్నారు. టోక్యో వెళ్లే భారత డెలిగేట్స్ బృందంలో జగన్ మోహన్ రావు పేర�
Tokyo 2020 Summer Olympics: కరోనా మహమ్మారి జపాన్లో విజృంభిస్తోంది. కొవిడ్ కారణంగా ఆదేశంలో జూన్ 20 వరకు ఆంక్షలు విధించారు. కరోనా వ్యాక్సినేషన్ కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు తక్కుమందికే వ్యాక్సిన్ వేశా�
లండన్: మీలాంటి చిన్న గ్రూపులు ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో పోయాయి అంటూ ప్రస్తుతం బ్రిటన్లో సమావేశమైన జీ7 దేశాలపై చైనా తన అక్కసును వెల్లగక్కింది. దేశాలు చిన్నవైనా, పెద్దవైనా.. బలమైన
బీజింగ్: తైవాన్ను దేశంగా పేర్కొన్న జపాన్పై చైనా తీవ్ర నిరసన తెలియజేయడంతోపాటు ఘాటుగా హెచ్చరించింది. పార్లమెంటరీ సమావేశం ముందు రోజు జపాన్ ప్రధాని యోషిహిదే సుగా బుధవారం తైవాన్ను ఒక దేశంగా ప్ర