Prashant Kishor: ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన ఇవాళ కన్ఫర్మ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు, రిటైర్డ్ పోలీసు అధికారి, వైద్యుడు
Prashant Kishor | పార్టీ నిధులు పారదర్శకంగా, క్లీన్గా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్గా పనిచేసి మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించినట్లు చెప్పారు. రూ. 98 కోట్లు చెక్ చెల్లింపు ద్వారా �
Prashant Kishore : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నన్నద్ధమవుతున్న జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore)కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అరా సిటీలో సభకు హాజరైన ఆయన నడుస్తూ వెళ్లి జనంతో మాట్లాడుతుండగా ఒక గుర్�
బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ విద్యార�
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ పార్టీ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్కు చెందిన ‘జన్ సురాజ్’ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’ను ఎన్నికల సంఘం (ఈసీ) కేటాయించింది. బీహార్ ఉప ఎన్నికల్లో ఈ గుర్త