పారిశుద్ధ్య పథకాల అమలులో జలశక్తి మంత్రిత్వ శాఖలో రూ.709 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన అంతర్గత ఆడిట్లో ఈ విషయం తేలింది. నిధుల నిలిపివేత,
Krishna Tribunal | కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం శనివారం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
National water awards | న్యూఢిల్లీ : ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో శనివారం నాలుగో జాతీయ జల అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఉత్తమ నీటి విధానాలను అవలంబించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించినందుకుగాను భద్రాద్రి కొత్తగ�
తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వ అవార్డుల పరంపర కొనసాగుతున్నది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకోగా తాజాగా కేంద్ర జలశక్తి శాఖ (Jal shakti ministry) ప్రకటించిన నాలుగో జాతీయ జల అవార్డుల్ల�
పోలవరం ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై నివేదిక అందజేసేందుకు రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్ర జల్శక్తిశాఖ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసింది. పోలవరం ప్రాజెక్టు, బ్యాక్వాటర్ ఎఫెక్ట్, ముంపు తదితర అంశాల�
Twitter @ Jal shakti | కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. క్రిప్టో వాలెట్ సూయ్ వాలెట్ను ప్రమోట్ చేసే ట్వీట్ ఒకటి ఈ ట్విట్టర్ హ్యాండిల్లో ప్రత్యక్షమైంది. కాగా,
ఆంధ్రప్రదేశ్లోని దిగువ సీలేరు జల విద్యుత్తు కేంద్రం సామర్థ్యాన్ని మరో 230 మెగావాట్లు పెంచేందుకుగాను పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని నిపుణ�
చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఢ
Godavari | గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది.
కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్-2021’ నివేదిక ప్రకారం 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రం అడవులను విస్తరించడంలో (3.07 శాతంతో) దేశంలో