అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని హైదరాబాద్ వాటర్ బోర్డు దక్కించుకున్నది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ వాటర్ డైజెస్ట్ 2022-2023 సంవత్సరానికి 65 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ రంగ ఉత్తమ ఎస్టీపీ అవార్
గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యం
వచ్చే 40 ఏండ్లకు సరిపడా నీటి వనరులను కలిగి ఉన్నామని, 5 ఏండ్ల పాటు కరువు తాండవించినా గ్రేటర్కు నీటి సరఫరా చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి ఎం.డి దాన కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట్లోన�
గ్రేటర్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. బుధవారం ఆయన బేగంపేటలోని పాటిగడ్డ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో ప�
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలో కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ దాన కిశోర్ పేరొన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో ర�
ఓఆర్ఆర్-2 పథకం తొలి ఫలం 60 కాలనీలకు చేరింది. స్వచ్ఛ జలాలతో ఆ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఈ పథకంలో భాగంగా 215 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి చేసిన అధికారులు.. నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రత్యేక క్యా�
చివరి కాలనీ వరకు తాగునీటి సరఫరా అందించడంతో పాటు భూగర్భ డ్రైనేజీ లైన్ల నిర్మాణం చేయిస్తామని, నూతన యూజీడీ లైన్లకు రూ.16కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి
కలుషిత నీరు సరఫరా అవుతుందన్న సమాచారంతో బస్తీకి వెళ్లిన జలమండలి అధికారిపై స్థానికులు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ నీటి సమస్యను పర
వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఎండీ దానకిశోర్ ఆదేశించారు. వేసవికాలం, రంజాన్ మాసం నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజీ నిర్వహణపై బుధవా