శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత
హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి ర
ఆస్ట్రేలియా వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాపై విరుచుకుపడ్డారు. ఇరు దేశాల మధ్య జరిగిన లిఖిత పూర్వక హామీలను చైనా తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇలా హామీలను తుంగలో తొక్కడం మూ�
చిట్యాల : పెట్రోల్ బంకులో పెట్రోల్ తక్కువ పోస్తు, మీటర్ మాత్రం సరిగ్గా చూపిస్తు జనాలను మోసం చేస్తున్న వైనం మండల కేంద్ర శివారులోని ఇండియన్ ఆయిల్ సువర్ణ ఫిల్లింగ్ స్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. ఓ �
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ నేతలతో భారత విదేశాంగమంత్రి జైశంకర్ సమావేశమయ్యారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిబన్ నేతలతో జైశంకర్ భేటీ అయ్యారని
న్యూఢిల్లీ: కోవిడ్19 మహమ్మారి వేళ విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్పై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రధాని నరేంద