Prisoners Released: సుమారు 26 వేల మంది ఖైదీలను బ్రిటన్ సర్కారు వదిలేసింది. జైళ్లలో సరిపోను స్థలం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రధాని స్టార్మర్ .. సాఫ్ట్ జస్టిస్ కార్యక్రమాన్ని ప్రకట�
జైళ్ల శాఖలో ఉద్యోగాలు సవాళ్లతో కూడుకున్నవని హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్త (Ravi Gupta) అన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. చంచల్గూడలోని సికా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ �
దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీల ఆక్యుపెన్సీ నమోదవుతున్నది. ఎలక్ట్రానిక్ ట్రాకర్స్ టెక్నాలజీని వాడటంతో ఖైదీల సంఖ్యను తగ్గించవచ్చని, తద్�
Musi | సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు టెండర్ వివాదాస్పద మెయిన్హార్ట్ కంపెనీకి దక్కింది. ఈ డీల్ వెనుక కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్న భారత సంతతికి చెందిన సింగపూర్ మ�
రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలు, విచారణ ఖైదీల వివరాలను నివేదించాలని జైళ్ల శాఖను హైకోర్టు పీపీ కార్యాలయం కోరింది. ఖైదీల ఆరోగ్య స్థితిగతులు, బెయిల్ పిటిషన్ల పరిస్థితి, వివరాలన్నింటినీ ఇవ్వాలంటూ లేఖ రాస�
Navjot Singh Sidhu | పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
తెలంగాణలోని కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్ను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆ శాఖ ఐజీ వై రాజేశ్ ప్రారంభించారు.
76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలే… అత్యధికం బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జైళ్లలో 2020 చివరినాటికి 4.83 లక్షల మంది మగ్గిపోతున్నారు. వీరిలో 76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలేనని నేషనల్ క్రైమ్ �
Ministry of Home Affairs: దేశంలోని జైళ్లలో జైళ్ల సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ( Ministry of Home Affairs ) రాజ్యసభలో
న్యూఢిల్లీ: కరోనా వేళ సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే నేరాల విషయంలో నిందితులను అవసరమైతేనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఖైదీలందరికీ సరైన వైద�